సెలబ్రిటీస్ అందరి దృష్టి ఇప్పుడు బ్రాండ్ మందిర్ పైనే ఉంది. ప్రత్యేకమైన వెడ్డింగ్ చీరలు, పండుగ ప్రత్యేక చీరలకు నిలయమైన బ్రాండ్ మందిర్ ఇప్పుడు సెలబ్రిటీలకు ప్రత్యేక ఆకర్షణ కేంద్రంగా మారింది. ఈ పండుగల సీజల్ లో టాలివుడ్, బాలివుడ్ ప్రముఖులు బ్రాండ్ మందిర్ కు వస్తున్నారు.
ఎన్నో ప్రత్యేకతలు సొంతం చేసుకున్న బ్రాండ్ మందిర్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీమణుల మనసును చూరగొన్నది. అనసూయా భరద్వాజ్, సుమ కనకాల, పాయల్ రాజ్ పుత్, స్వాతీ దీక్షిత్, పూర్ణ, వర్షిణి లాంటి ఎందరో టాలివుడ్ పర్సనాలిటీలు ఇప్పటికే బ్రాండ్ మందిర్ కు వచ్చేసి అందమైన, అద్భుతమైన చీరల కలెక్షన్ ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వెరైటీలు ఎక్కువగా ఉండటమే కాకుండా సరసమైన ధరలకు లభ్యం కావడం మందిర్ ప్రత్యేకతగా సెలబ్రిటీలు సైతం చెబుతున్నారు. చీరలను కట్టుకునేందుకు ఇష్టపడుతున్న ప్రతి ఒక్క టాలివుడ్ సెలబ్రిటీ తమ కలెక్షన్లను ఇష్టపడుతున్నారని బ్రాండ్ మందిర్ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్ తెలిపారు.
తమ వద్ద ఉన్న ప్రత్యేక కలెక్షన్లు ఎక్కడా రిపీట్ కావని ఆయన స్పష్టం చేశారు. మరలా అలాంటి శారీ కావాలని ఆర్డర్ చేస్తే తప్ప తాము డిజైన్ రిపీట్ చేయమని ఆయన తెలిపారు.
అందుకే తాము ప్రత్యేకంగా కనిపించాలి అనుకునే అందరు సెలబ్రిటీలు తమ షోరూం కు విచ్చేస్తున్నారని ఆయన అన్నారు. అంతే కాకుండా ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ల ద్వారా ఎన్నో ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు కల్యాణ్ తెలిపారు.
https://brandmandir.com/origin/banarasi-sarees.html
https://brandmandir.com/weave/kanchipuram-sarees.html