28.7 C
Hyderabad
April 20, 2024 03: 56 AM
Slider అనంతపురం

ఆస్తి కోసం ఇద్దరు చిన్నారులను చంపిన సోదరుడు

#Murder1

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం  మర్తాడు గ్రామం లో దారుణం జరిగింది.

ఆస్తి తగాదాలతో రాము అనే యువకుడు తన చిన్నాన్న ఇద్దరు కుమారులను చాక్లెట్ కొనిస్తానని మభ్యపెట్టి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు.

ఆ తర్వాత ఇద్దరు చిన్నారుల శవాలను కాలువలో  పడేసాడు.

కేసు నమోదు చేసుకున్న గార్లదిన్నె పోలీసులు రాము ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related posts

మంత్రి పువ్వాడ ను కలిసిన ఆర్టీసి ఉద్యోగులు

Bhavani

ప్రశాంతంగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్

Satyam NEWS

14న కాజ శ్రీ అగస్తేశ్వర స్వామి ఏడవ వార్షికోత్సవ మహోత్సవం

Bhavani

Leave a Comment