అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామం లో దారుణం జరిగింది.
ఆస్తి తగాదాలతో రాము అనే యువకుడు తన చిన్నాన్న ఇద్దరు కుమారులను చాక్లెట్ కొనిస్తానని మభ్యపెట్టి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు.
ఆ తర్వాత ఇద్దరు చిన్నారుల శవాలను కాలువలో పడేసాడు.
కేసు నమోదు చేసుకున్న గార్లదిన్నె పోలీసులు రాము ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.