37.2 C
Hyderabad
March 29, 2024 20: 25 PM
Slider విశాఖపట్నం

ఇంటర్మీడియట్ విద్యార్థిని గొంతు కోసిన యువకుడు

#AttackOnAGirl

విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై యువతి గొంతు ను కత్తితో కోసి ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వరలక్ష్మి అనే విద్యార్థిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి గొంతుకోశాడు. తీవ్ర రక్త స్రావం అయి ఆ అమ్మాయి మృతి చెందింది.

దాడికి పాల్పడ్డ యువకుడి అఖిల్ గా గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం వెనక ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహాన్ని కెజిహెచ్ కు తరలించారు.

Related posts

‘క్ష‌ణం క్ష‌ణం’ ఉత్కంఠ రేపే చిత్రంః హీరో ఉద‌య్ శంక‌ర్

Satyam NEWS

రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే చిరుమర్తి

Satyam NEWS

భారత సామ్రాజ్యమా ఊపిరి పీల్చుకో బైడెన్ మనవాడే

Satyam NEWS

Leave a Comment