37.2 C
Hyderabad
April 19, 2024 13: 11 PM
Slider వరంగల్

ఘనంగా బద్ది పోచమ్మ తల్లి జాతర

#mulugu

ములుగు జిల్లా నల్లబెల్లి మండలం బోలోని పల్లి గ్రామంలో బద్ది పోచమ్మ జాతర ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున జాతరలో పాల్గొని బద్ది పోచమ్మ తల్లిని దర్శించుకుని ముక్కులు చెల్లించారు. ములుగు జిల్లా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ కూడా బద్ది పోచమ్మ తల్లిని దర్శించుకుని ముక్కులు చెల్లించారు. అనంతరం బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ మల్లంపల్లి మండలం ఏర్పాటు కావాలని బద్ది పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. బద్ది పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన వారిలో మల్లంపల్లి మండల సాధన సమితి నాయకుల తోటకూరి శ్రీకాంత్ గౌడ్ తదితర మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.

Related posts

Analysis: గెలిచింది ఎవరైనా ఓడింది మాత్రం ఓటరే

Satyam NEWS

శ్రీకాకుళం రూరల్ మండలంలో గాంధీ జయంతి

Satyam NEWS

చరిత్రను తెలిపే గ్రంధం “తెలంగాణ చరిత్ర తొవ్వల్లో”

Satyam NEWS

Leave a Comment