31.7 C
Hyderabad
April 24, 2024 23: 41 PM
Slider ముఖ్యంశాలు

అమర వీరుల దినోత్సవం సందర్భంగా విజయనగరం లో కొవ్వొత్తుల ర్యాలీ

#candilrally

దేశమంతటా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ నెల 21 నుంచీ వారం రోజుల పాటు  ప్రతీ జిల్లాలో జరగనున్నాయి. ఈ క్రమంలో డీజీపీ ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర మంతటా జరుగగా విజయనగరం జిల్లాలో కూడా జరిగాయి.

ఈ క్రమంలో నే సాయంత్రం పూట కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. పోలీసు అమరవీరుల స్మరిస్తూ,ఎస్పీ దీపికా ఆదేశాల మేరకు మృతి చెందిన వారి సేవలను, త్యాగాలను కొనియాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషను పరిధుల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ మేరకు గజపతినగరం, ఎస్.కోట, బొబ్బిలి, సాలూరు, పూసపాటి రేగ ,పార్వతీ పురంలలో ఈ క్యాండిల్ ర్యాలీ జరిగింది.

Related posts

మేడారం సమ్మక్క సారక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ అలం రామమూర్తి మృతి

Satyam NEWS

పోలీసులు క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్: ప్రకాశం జిల్లా ఎస్పీ

Satyam NEWS

ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్ధిగా ఇసుదాన్ గధ్వీ

Satyam NEWS

Leave a Comment