23.2 C
Hyderabad
September 27, 2023 19: 46 PM
Slider ఆంధ్రప్రదేశ్

రాయలసీమకు రాజధాని తరలించాలి

t g venkatesh

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మరోసారి రాయలసీమకు రాజధాని ఇవ్వాలన్న డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ లాగే ఏపీకి కూడా రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధాని కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు కారణంగా రాయలసీమకు రూ.50 కోట్ల మేర ఉపాధి నిధులు రాలేదని, సీమకు ఆగిపోయిన నిధులను ప్రస్తుత ప్రభుత్వం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిధులను ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

Related posts

పార్టీ మారే విషయం మీడియా సృష్టి

Satyam NEWS

మా ఊర్లో కాంగ్రెస్‌కు ప్రవేశం లేదు.. వెలసిన ఫ్లెక్సీ లు

Bhavani

ధాన్యాన్ని మిల్లింగ్ చేసి గోదాములకు తరలించాలి

Bhavani

Leave a Comment

error: Content is protected !!