సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయిని గూడెంలో CI రామలింగారెడ్డి ఆధ్వర్యంలో అర్ధరాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 27 బైకులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో CI రామలింగ రెడ్డితో పాటు ఐదుగురు SI లు, 30 మంది కానిస్టేబుల్, 10 మంది హోంగార్డ్స్ పాల్గొన్నారు.