Slider ముఖ్యంశాలు

టెస్టింగ్: హైదరాబాద్ కు వచ్చిన కరోనా కిట్లు

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను తెలంగాణలో ఎంటర్ కాకుండా నిరోధించేందుకు అన్ని చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నది. దీనికోసం గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రులలో ఇప్పటికే ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష కిట్లు హైదరాబాద్‌ చేరుకున్నాయి. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అనుమానిత రోగుల రక్త నమూనాలను పుణెకు పంపించాల్సి వచ్చేది. ఇక్కడికే కిట్లు రావడంతో రాష్ట్రంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీలుకలుగుతుంది.

Related posts

మురుగు కాల్వ సుందరీకరణకు 10 కోట్లు

mamatha

3న ఎన్నికల నోటిఫికేషన్

Satyam NEWS

మాండూస్ తుపాను పై సత్యం న్యూస్.నెట్ తో డీఆర్ఓ ఏమన్నారంటే….

mamatha

Leave a Comment

error: Content is protected !!