37.2 C
Hyderabad
March 28, 2024 18: 33 PM
Slider ముఖ్యంశాలు

టెస్టింగ్: హైదరాబాద్ కు వచ్చిన కరోనా కిట్లు

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను తెలంగాణలో ఎంటర్ కాకుండా నిరోధించేందుకు అన్ని చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నది. దీనికోసం గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రులలో ఇప్పటికే ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష కిట్లు హైదరాబాద్‌ చేరుకున్నాయి. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అనుమానిత రోగుల రక్త నమూనాలను పుణెకు పంపించాల్సి వచ్చేది. ఇక్కడికే కిట్లు రావడంతో రాష్ట్రంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీలుకలుగుతుంది.

Related posts

డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను అరెస్టు చేసిన ఏసీబీ

Sub Editor

వైల్డ్ ఫైర్: శ్రీశైలం అడవుల్లో అంటుకున్న మంటలు

Satyam NEWS

టేక్ ఆక్షన్:రూల్స్ వైలేషన్ పై మంత్రి గంగుల పై చర్య

Satyam NEWS

Leave a Comment