37.2 C
Hyderabad
April 19, 2024 11: 51 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

చిన్నజీయర్‌ స్వామి దిష్టి బొమ్మలను తగలబెట్టాలి

Sub Editor 2
త్రిదండి చిన్నజీయర్‌ స్వామి వన దేవతలైన సమ్మక్క- సారలమ్మలపై చేసిన కామెంట్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదేపిస్తున్నాయి. గతంలో త్రిదండి చిన్నజీయర్‌ స్వామి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ కావడంతో సమ్మక్క సారలమ్మలపై చేసిన...
Slider ప్రత్యేకం

ప్రత్యేక సబ్జెక్టు గా భగవద్గీత

Sub Editor 2
వచ్చే  విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో భగవద్గీతను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించేలా గుజరాత్ ప్రభుత్వం కీలక   నిర్ణయం తీసుకున్నది.   విద్యార్థులకు భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని తెలియజేసేందుకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు...
Slider ప్రత్యేకం

రానున్న రెండు రోజుల్లో వడగాలులు మరింత తీవ్రతరం

Satyam NEWS
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో వడగాలులు మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం...
Slider ప్రత్యేకం

Sunflower: నెల రోజుల్లో రూ.100 పెరిగింది

Sub Editor 2
రాష్ట్రంలో వంట నూనెలు భగభగమండుతున్నాయి. లీటర్‌ పొద్దుతిరుగుడు నూనె ప్యాకెట్‌ ధర నెలరోజుల్లో దాదాపుగా రూ.100 పెరిగింది. గత నెలలో రూ.120 నుంచి రూ.130 ఉన్న నూనె ధరలు ఏకంగా రూ. 225 వరకు...
Slider ప్రత్యేకం

మూడేండ్ల‌లో నియామ‌కాలెన్ని ?

Sub Editor 2
గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా భార‌త రైల్వేల్లో ఎన్ని నియామ‌కాలు జ‌రిపారు ? ఎన్ని రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వ‌హించార‌ని ఖ‌మ్మం లోక్‌స‌భ స‌భ్యులు నామ నాగేశ్వ‌ర రావు పార్లమెంట్ వేదిక గా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు....
Slider ప్రత్యేకం

సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య కామ్లేకర్ ఆకస్మిక మృతి

Satyam NEWS
గత మూడు దశాబ్దాలుగా తెలుగు పత్రికా రంగంలో ఎనలేని సేవలు చేసిన జర్నలిస్టు విద్యారణ్య కామ్లేకర్ అకస్మాత్తుగా మరణించారు. సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య గుండెపోటుతో మరణించారు. కేర్ హాస్పిటల్ లో చేర్పించగా మ్యాసివ్ హార్ట్...
Slider ప్రత్యేకం

మిర్చి@32

Sub Editor 2
ఎర్ర బంగారం(మిర్చి) ఘాటెక్కింది. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో  మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధర పైపైకి దూసుకెళ్లింది. నిన్నటి వరకు రూ.25 వేల నుంచి రూ.28...
Slider ప్రత్యేకం

కేంద్ర గెజిట్‌తో జల సంక్షోభం

Sub Editor 2
గోదావరి, కృష్ణా నదులను తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌తో జల సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కేంద్ర బీజేపీ ప్రభుత్వం...
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి ప్రచార యాత్ర

Satyam NEWS
రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి విద్యార్థి ప్రచార యాత్ర నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చేరుకుంది. ఎంఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలోని రాజ్యాంగ పరిరక్షణ వేదిక...
Slider ప్రత్యేకం

మార్కెట్ కమిటీల కాలపరిమితి పెంపు

Sub Editor 2
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల కాలపరిమితిని మూడేండ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో రాష్ట్రం లోని అన్ని మార్కెట్ కమిటీ పాలక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కమిటీ ఏడాది...