30.7 C
Hyderabad
April 24, 2024 02: 27 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

కరోనా తో భయాందోళన వద్దు జాగ్రత్తలు ముద్దు

Satyam NEWS
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. కరోనా పరిస్థితి...
Slider ప్రత్యేకం

సుదీర్ఘ చర్చల తరువాత ‘హైదరాబాద్’ డిక్లరేషన్ కు ఆమోదం

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనా సంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై రెండు రోజుల పాటు నిర్వహించిన 24వ జాతీయ సాస్ విజయవంతంగా ముగిసింది ‘ మహమ్మారి తర్వాత...
Slider ప్రత్యేకం

ఇసుక దోపిడికి మరో అడుగు ముందుకు….

Satyam NEWS
వాగులు, వంకల్లోని ఇసుకను కూడా అమ్ముకోవచ్చు అంటూ వాల్టా చట్టానికి సవరణ చేయడం దారుణమైన విషయమని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పెద్దలకు చెందిన జయప్రకాష్ వెంచర్సు కంపెనీకి  దోచిపెట్టేలా...
Slider ప్రత్యేకం

మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి సురేశ్‌

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని...
Slider ప్రత్యేకం

ప్రజలు ప్రైవేటుకు వెళ్లి అప్పులపాలు కావొద్దు

Satyam NEWS
కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకులు జి శ్రీనివాస రావు...
Slider ప్రత్యేకం

అన్ని గురుకులాల్లో డిజిటల్ లెర్నింగ్ వసతులు

Satyam NEWS
మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన వర్గాల సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు మీటింగ్ ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన తన కార్యాలయంలో జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం,...
Slider ప్రత్యేకం

రాష్ట్రంలో దొంగ‌లు ప‌డ్డారు…రాజ‌ధాని లో గ‌జ‌దొంగ‌….!

Satyam NEWS
మాన్సాప్ భూ ఆక్ర‌మల‌పై తెలుగు దేశం పార్టీ ఆరోప‌ణ‌ దేశంలోఅదే ఏపీ రాష్ట్రంలో  దొంగ‌లు ప‌డ్డార‌ని…మ‌రీ ముఖ్యంగా రాజ‌ధానిలో పెద్ద గ‌జ‌దొంగ ఉన్నారంటూ విజ‌య‌న‌గ‌రం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమ‌ర్శించింది. ఎండోమెంట్ శాఖ కుచెందిన...
Slider ప్రత్యేకం

ప్రజావ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ నిరసనలు

Satyam NEWS
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఎవ్వ‌రినీ వ‌దిలి పెట్ట‌కుండా వేధిస్తోంద‌ని ఆరోపించారు....
Slider ప్రత్యేకం

ఒమిక్రాన్ తో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని  జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు సూచించారు. బుధవారం నాడు కోకాపేట్ లోని తన నివాసంలో ఆయన...
Slider ప్రత్యేకం

పీఆర్టీయూ టీఎస్ డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS
పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర డైరీని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ కవిత ‌నూతన సంవత్సర శుభాకాంక్షలు...