27.7 C
Hyderabad
April 24, 2024 10: 55 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

కొత్త కార్పొరేషన్ చైర్మన్ లకు జగన్ ప్రభుత్వం షాక్

Satyam NEWS
కొత్తగా కార్పొరేషన్ చైర్మన్ లు గా బాధ్యతలు తీసుకుని సంతోషంగా ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. కులానికో కార్పొరేషన్ పెట్టి ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులు...
Slider ప్రత్యేకం

జగన్ లేఖపై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారు

Satyam NEWS
31 కేసులు పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం, లేఖ రాసిన సందర్భం...
Slider ప్రత్యేకం

దుబ్బాక కోసం బీజేపీ డబ్బు డ్రామాలు బయట్టబయలు

Satyam NEWS
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏ పార్టీ ప్రయత్నించినా ఉక్కుపాదంతో అణచివేయాలని రాష్ట్ర డిజిపిని టిఆర్ఎస్ పార్టీ కోరుతున్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ అన్నారు. నీచమైన కుట్రలకు పాల్పడుతున్న బిజెపి అబద్ధాలు, అసత్యాలు...
Slider ప్రత్యేకం

దేశ సమస్యల పరిష్కారంలో మనం ముందుండాలి

Satyam NEWS
దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో వివిధ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుండాలని సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణమధ్య క్షేత్రకు సంబంధించిన...
Slider ప్రత్యేకం

కరోనా మందుల పేరుతో మోసంపై కేంద్రానికి సుప్రీం నోటీసు

Satyam NEWS
కరోనా చికిత్సలో విరివిగా వినియోగిస్తున్న రెమిడిస్వేర్, ఫావిపిరవేర్ మందులను వినియోగించేందుకు కేంద్రం అనుమతి ఉందా లేదా చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రెండు మందులు...
Slider ప్రత్యేకం

నిన్నటి వరకూ క్లాసులు చెప్పిన టీచర్లు వీరు…

Satyam NEWS
కరోనా మహమ్మారి ప్రైవేట్ ఉద్యోగులను రోడ్డున పడేసింది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో బోధించే లెక్చరర్లు, ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. విద్యాసంస్థలు మూత పడటంతో జీతాలు లేక ఇప్పటికే కొందరు ఆత్మహత్యల బాట...
Slider ప్రత్యేకం

Analysis: నితీశ్ సుఖానికి టెండర్ పెడుతున్న చిరాగ్

Satyam NEWS
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరభేరీలోని తొలి దశ ముగిసింది. పార్టీలన్నీ బాహాబాహీ తలపడుతున్న ఘట్టాలు ఆ రాష్ట్రంతో పాటు దేశంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ఇంకా తగ్గక ముందే ఎన్నికలు నిర్వహిస్తున్నారు....
Slider ప్రత్యేకం

గొర్రెకుంట హత్యల కేసు దోషికి ఉరిశిక్ష

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వరంగల్ అర్బన్ జిల్లా గొర్రెకుంట హత్య కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష...
Slider ప్రత్యేకం

ఆస్పత్రికి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తరలింపు

Satyam NEWS
కరీంనగర్‌లోని తన కార్యాలయంలో నిర్బంధ దీక్షకు దిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు. ఆయన షుగర్‌ లెవెల్స్‌ పడిపోతుండటంతో ప్రభుత్వ వైద్యులు ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అనంతరం...
Slider ప్రత్యేకం

తెలంగాణలో చిన్నారుల వరుస కిడ్నాప్ లు: నేడు మరొకటి

Satyam NEWS
వారం రోజుల క్రితం మహబూబా బాద్ లో దీక్షిత్ అనే బాలుడు హత్యోదంతం మరవక ముందే.. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో బాలుడు అథియాన్‌ (5) అదృశ్య ఘటన విషాదాంతమైంది. శామీర్‌పేట అవుటర్‌ రింగ్‌రోడ్డు పక్కన...