27.7 C
Hyderabad
March 29, 2024 01: 45 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఫొటో ఫినిష్: కౌన్సిల్ రద్దు విధానం ఇది

Satyam NEWS
(సత్యం న్యూస్ ప్రత్యేకం) రాజకీయ అవసరాల కోసం కౌన్సిల్ ఏర్పాటు చేయడం, రద్దు చేయడం పరిపాటిగా మారిన ఈ సమయంలో కౌన్సిల్ రద్దు ప్రక్రియ ఎలా ఉంటుంది అనే సందేహం చాలా మందిలో ఉంది....
Slider ప్రత్యేకం

పిటియబుల్ పొజిషన్: కరీంనగర్ లో ఖాతా తెరవని కాంగ్రెస్

Satyam NEWS
కరీంనగర్ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ని గుండెల్లో పెట్టుకుని చూసిన ప్రజలు నేడు ఎందుకో తిరస్కరిస్తున్నారు.మొన్నటి దాకా హేమా హేమీల్లాంటి నేతలు ఉన్న కరీంనగర్ లో నేడు ఒక కార్పొరేటర్ ను కూడా గెల్చుకునే...
Slider ప్రత్యేకం

షాక్ టు సిఎం: ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు?

Satyam NEWS
అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి కీలకమైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది ముఖ్యమంత్రి జగన్ కు షాక్ ఇచ్చారు. ఒక్క సారిగా కళ్లు తేలేసే ఈ లెక్క పార్టీలోని డొల్లతనాన్ని వెల్లడి...
Slider ప్రత్యేకం

ఇన్వెస్టిగేషన్: సిఏఏ వ్యతిరేక ఆందోళనల ఖర్చు రూ.120 కోట్లు

Satyam NEWS
దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం దేశంలో ముస్లింలకు అన్యాయం చేసేందుకు తీసుకువచ్చారని ప్రతి సభలో ముస్లిం నేతలు చెబుతూనే ఉన్నారు. పౌరసత్వ చట్టంతో బాటు ఎన్ ఆర్ సి,...
Slider ప్రత్యేకం

క్లోజ్: ఏపి శాసన మండలి రద్దుకు క్యాబినెట్ ఓకే

Satyam NEWS
శాసన మండలి రద్దుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో శాసన మండలి రద్దు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. శాసన మండలిని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన...
Slider ప్రత్యేకం

డేంజర్ బెల్స్: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా

Satyam NEWS
చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా ప్రపంచంలోని 10 దేశాలకు పాకింది. చైనా దేశంలో ఎంతో మందిని బలితీసుకుంటున్న ఈ కరోనా వైరస్ 2,744 మందికి సోకగా, వీరిలో ఇప్పటి వరకూ 80 మంది...
Slider ప్రత్యేకం

వెరైటీ: వివాహం చేసుకున్న ట్రాన్స్ వుమెన్ జర్నలిస్టు

Satyam NEWS
దేశంలో మొట్ట మొదటి ట్రాన్స్‌వుమెన్‌ జర్నలిస్ట్‌ హైదీ సాదియా పెళ్లి చేసుకున్నది. కేరళలోని ఎర్నాకులంలో ఇవాళ ఆమె ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో అత్తర్వ్‌ మోహన్‌ను వివాహం చేసుకుంది. కేరళ రాష్ట్రం రూపొందిన ప్రత్యేక వివాహ...
Slider ప్రత్యేకం

కేస్ క్లోజ్: జగన్ చాకచక్యంతో తెలుగుదేశం ఆటకట్టు

Satyam NEWS
అమరావతి కోసం జరుపుతున్న పోరాటంలో తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటున్నది. ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్రలో తిరగలేని పరిస్థితి తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరింత కష్టాలలో కూరుకుపోతున్నది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్ డిఏ...
Slider ప్రత్యేకం

డేంజర్ బెల్స్: మన రాజ్యాంగం ప్రమాదంలో పడిందా!

Satyam NEWS
(సత్యం న్యూస్ ప్రత్యేకం) సుమారు మూడేళ్ళ పాటు లోతైన సమాలోచనలు అనంతరం ప్రపంచంలోనే అతి పెద్దదిగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాల కాలం గడించింది. భారత దేశ చరిత్రలో ఇదొక్క...
Slider ప్రత్యేకం

న్యూ డైమన్షన్: పాత సచివాలయం నుంచి స్కై వాకర్?

Satyam NEWS
ఖాళీ చేసిన సచివాలయం మళ్లీ తెరుస్తారా? ఏమో చెప్పలేం కానీ ఒక నూతన పరిణామం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సచివాలయ భవనాలను ఖాళీ చేసి అన్ని కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్ కు...