39.2 C
Hyderabad
March 29, 2024 15: 04 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాక  విమర్శలా?

Satyam NEWS
ప్రత్యేక హోదా తీసుకొస్తామని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు  ఏమీ చేతకాక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ...
Slider ప్రత్యేకం

కాసుల కక్కుర్తి తో నరకం చూపిస్తున్న వ్యవస్థ

Satyam NEWS
కాసుల కక్కుర్తి తో ప్రభుత్వ కార్యాలయాలు నరకం చూపిస్తున్నాయి. రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్ల శాఖ, పౌరులకు సేవలు అందించే ప్రతి కార్యాలయంలో కాసులు లేకుండా కాగితం బయటికి రాదు. ఇలాంటి వ్యవస్థలో సామాన్యుడు ప్రభుత్వ...
Slider ప్రత్యేకం

అంగరంగవైభవంగా కొత్త సచివాలయం ప్రారంభోత్సవం

Bhavani
బీఆర్ఎస్ పార్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ నెల 17న జరిగే పరేడ్ గ్రౌండ్స్ సభపై మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చించారు. ఈ సభను విజయవంతం చేయాలని...
Slider ప్రత్యేకం

పిట్ట కొంచెం కూత ఘనం: అమెరికాలో తెలుగు పిల్లవాడి సత్తా

Satyam NEWS
అమెరికాలో తెలుగు కుర్రాడు సత్తా చాటాడు. పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి నిజం చేస్తూ.. తన ప్రసంగాలతో అదరగొడుతున్నాడు 12 ఏళ్ళ కుర్రాడు. న్యూజెర్సీలో సోమర్‌సెట్‌లోని సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్‌లో...
Slider ప్రత్యేకం

ఖాకీల్లో తొణికిన మానవత్వం: హ్యేట్సాఫ్ చెబుతున్న సత్యం న్యూస్. నెట్!

Satyam NEWS
కరుడుగట్టిన ఖాకీల కూడా మానవత్వం ఉంటుందా…? స్టేషన్ కు వచ్చే బాధితుల గోడు పరిష్కరించడంలో వారు చెప్పే అబద్ధాలు తో అనునిత్యం ఆందోళన తో ఉండే అదే పోలీసులు. .ఒక్క సారి మానవత్వం ప్రదర్శిస్తే…!...
Slider ప్రత్యేకం

పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

Satyam NEWS
పార్లమెంట్ ఉభయసభల్లో ఐదో రోజు కూడా అదాని-హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై ఆందోళన కొనసాగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలు చర్చ కోరుతూ  ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇస్తూ.. చర్చకు పట్టు...
Slider ప్రత్యేకం

ఎంఐఎం నేతల్లారా…. దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయండి…!

Satyam NEWS
‘‘ ప్రజల్లో హిందుత్వ వాతావరణం వచ్చింది. 80 శాతం జనాభా ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నరు. అందుకే ఎంఐఎంతో సంబంధం లేదన్నట్లుగా అసెంబ్లీ వేదికగా  బీఆర్ఎస్  కుట్ర చేస్తోంది. ఈ వేదికగా ఎంఐఎంకు...
Slider ప్రత్యేకం

టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్‌ టికెట్లకు మంచి స్పందన

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) బాలాజీ దర్శన్‌ టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్‌ చేసుకుని.. క్షేమంగా తిరుమల శ్రీ...
Slider ప్రత్యేకం

ఆదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి

Bhavani
ఆదానీపై కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె శాసన మండలి ఆవరణలో...
Slider ప్రత్యేకం

అమరావతి కేసుపై సుప్రీం రిజిస్ట్రార్ కు జగన్ ప్రభుత్వం లేఖ

Bhavani
విశాఖపట్నం రాజధాని అని ప్రకటించేసిన ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు కేసుపై ఇప్పుడు తొందరపడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్...