తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కుటుంబంతో సహా వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి కనపడకుండా మిస్సయ్యాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండాకు చెందిన బుక్యా...
వ్యవసాయ సేవల రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ పూర్తిగా వెనుకబడింది. భారత వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ అంశాల వివరాలతో ‘వ్యవసాయ గణాంకాలు-2021’ నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది....
రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు చేయవద్దంటూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. విచారణను ఈ నెల 20కి వాయిదా...
సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాల మావయ్య, వాల్తేరు వీరయ్యగా వస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అలరించే పాటలు, ఆలోచింపజేసే...
‘ఈ రోజు మా భూములు లాక్కుని మమ్మల్ని మీరు ఏడిపిస్తుండొచ్చు. కానీ రేపు అంటూ ఒకటుంది. దానికి ఎక్కువ సమయం కూడా లేదు. అప్పుడు మాదే సమయం. మమ్మల్ని పెయిడ్ వర్కర్లు అంటున్నారు. మా...
హైకోర్టు తీర్పు నేపథ్యంలో పదవి కోల్పోయిన సోమేశ్ కుమార్ స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు రాబోతున్నారు? తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణా కొత్త సీఎస్గా ఎవరిని నియమించాలనే కసరత్తు మొదలైంది....
తెలంగాణ ముఖ్యమంత్రి ఏరి కోరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్న సోమేష్ కుమార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్ తెలంగాణ లో పని చేయడంపై చాలా...
తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేష్, నందమూరి తారకరత్న ఈ రోజు మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఫ్యామిలీ విషయాలతో పాటు రాజకీయ పరమైనా చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. సాధారణంగా అయితే...
అధికార వైసీపీలో ధిక్కార స్వరాలు అదుపు కావడం లేదు. వైసీపీ అగ్ర నాయకులు ఎంత ప్రయత్నించినా నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు....