30.7 C
Hyderabad
April 23, 2024 23: 53 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

రాష్ట్ర విజిలెన్స్ నివేదిక ఆధారంగానే దాడులు

Murali Krishna
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వున్న గ్రానైట్ పరిశ్రమలో అక్రమాలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా ఆయా కంపెనీ లపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు  గతంలో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఫెమా నిబంధనల...
Slider ప్రత్యేకం

నితీష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పీకే

Satyam NEWS
ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బీహార్ నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీహార్‌లో నేటికీ జంగిల్‌ రాజ్‌ కొనసాగుతోందని ఆరోపించారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు...
Slider ప్రత్యేకం

కూలీగా మారిన సర్పంచ్

Murali Krishna
ప్రజాసేవ చేయాల్సిన సర్పంచ్ ఆర్ధిక ఇబ్బందులతో కూలీ గా మారింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని దంతాలపల్లి గ్రామ సర్పంచ్ సుస్మిత తమ గ్రామంలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలిచింది. అందిలో...
Slider ప్రత్యేకం

మోదీ పర్యటన ఇలా

Murali Krishna
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఒకరోజు పాటు పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్కు ప్రధాని చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం లో మోదీకి స్వాగత సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం...
Slider ప్రత్యేకం

11 న ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు

Murali Krishna
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం రోజున విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు నెల రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. 11వ తేదీన ఉదయం...
Slider ప్రత్యేకం

తమిళనాడులో 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

Bhavani
తమిళనాడులోని 45 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈరోజు ఏకకాలంలో దాడులు చేసింది. అక్టోబర్ 23న కోయంబత్తూర్‌లో దీపావళి సందర్భంగా ఆలయం వెలుపల జరిగిన కారు బాంబు పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ ఈ...
Slider ప్రత్యేకం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశం కోసం దరఖాస్తులు

Murali Krishna
భారత వైమానిక దళంలో ఉద్యోగ అవకాశాల కొరకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగింది.  అర్హత గల విద్యార్థులు ఈ నెల 23వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు  చేసుకోవాలి . ధరఖాస్తూ చేసుకొనుటకు,...
Slider ప్రత్యేకం

రాజాసింగ్ కు బెయిల్ మంజూరు

Satyam NEWS
గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రాజాసింగ్‌పై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే....
Slider ప్రత్యేకం

కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర ఆరోపణలు

Satyam NEWS
తన ఫోన్ ను టాపింగ్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో తన పేరును లాగాలని చూస్తున్నారని ఆమె అన్నారు. నేడు...
Slider ప్రత్యేకం

మధుమేహం -మహా కాలుష్యం

Bhavani
మధుమేహం (డయాబెటెస్) ప్రపంచ మానవాళిని నిర్వీర్యం చేస్తున్నవాటిల్లో ప్రధానమైంది. ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ కూడా ప్రధానమైంది.మనది అధిక జనాభా కలిగిన దేశం కూడా. ఈ వ్యాధి ప్రబలడానికి ఎప్పటి నుంచో...