39.2 C
Hyderabad
March 28, 2024 16: 46 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

వైసీపీ కి కష్ట కాలం: టీడీపీలో చేరడానికి క్యూ

Satyam NEWS
ఏమైందో తెలియదు కానీ వైసీపీ నాయకుల మనసు విరిగిపోయింది. దాంతో చాలా మంది పార్టీ మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీలో ఉండటం వల్ల తమకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదనేది వారి అభిప్రాయంలా కనిపిస్తున్నది....
Slider సంపాదకీయం

యువగళం సభతో ఉలిక్కిపడ్డ తాడేపల్లి ప్యాలెస్‌

Satyam NEWS
యువగళం నవశకం సభ విజయవంతంగా ముగిసింది. టీడీపీ పసుపు జెండాలు, జనసేన ఎరుపు జెండాలతో సభా ప్రాంగణమంతా పసుపు కుంకుమ వర్ణంతో నిండిపోయింది. టీడీపీ జనసేన పొత్తు చరిత్రాత్మకం అని, ఇది రాష్ట్రానికి అవసరమని...
Slider సంపాదకీయం

నిధుల కోసం కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు

Satyam NEWS
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ కాంగ్రెస్ పార్టీ తాజాగా చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ మాత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 138...
Slider సంపాదకీయం

గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులపై సీఎం రేవంత్ న్యాయవిచారణ చేయిస్తారా?

Satyam NEWS
హత్యలు, కిడ్నాప్‌లు, భూకబ్జాలతో తెలంగాణ రాష్ట్రాన్ని వణికించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులు ఏమయ్యాయి? నయీం ఆస్తులు అలానే ఉన్నాయా? పరాధీనం అయ్యాయా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నయీం ఆస్తులపై సస్పెన్స్ విడివడేలా రేవంత్...
Slider సంపాదకీయం

హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన జగన్ ప్రభుత్వం…..

Satyam NEWS
కక్ష సాధింపు రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి న్యాయస్థానాలు చెబుతున్నా కూడా తన పంథా మార్చుకోవడం లేదు. ముఖ్యమంత్రి తన కక్షపూరిత ధోరణితో చేస్తున్న వ్యవహారాలకు కొందరు అధికారులు కూడా...
Slider సంపాదకీయం

అప్పుల కుప్పగా మారిన తెలంగాణ విద్యుత్ రంగం

Satyam NEWS
ఆంధ్రోళ్లను తిట్టి సెంటిమెంటు రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ విద్యుత్ రంగంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తే తెలంగాణ లో కరెంటు కష్టాలు వస్తాయని అప్పటిలో...
Slider సంపాదకీయం

అడ్డంగా దొరికి పోయిన అపర భగీరథుడు!

Satyam NEWS
తెలంగాణ లో ఓటింగ్ ప్యాట్రన్ ను మార్చడం కొసం, తనకు సోదరసమానుడైన కేసీఆర్ ను ఓటమి నుంచి తప్పించడానికి ఏపీ సీఎం జగన్ రెడ్డి నాగార్జున సాగర్ డ్యామ్ డ్రామా ఆడిన విషయం తెలిసిందే....
Slider సంపాదకీయం

జగన్ కు చుక్కలు చూపించేందుకు చంద్రబాబు సిద్ధం

Satyam NEWS
రాజమండ్రి కేంద్ర కారాగారంలో తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పూర్తి స్థాయి బెయిల్ పై వచ్చిన అనంతరం దేవాలయాల సందర్శనకు వెళుతున్నారు. తిరుమల నుంచి తన యాత్రను ప్రారంభించిన ఆయన రాష్ట్రంలోని...
Slider సంపాదకీయం

దేశం విస్తుపోయేలా ఏపీలో దొంగ ఓట్లు

Satyam NEWS
ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబరులో ప్రకటించి సంచలనానికి తెరలేపింది. జీరో నెంబరు, బోగస్ ఇంటి నెంబర్లతో 2,51,767 ఓట్లు ఏపీలో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం...
Slider సంపాదకీయం

ఈ సారి తెలంగాణలో ఏం జరుగుతుందో…?

Satyam NEWS
కులాల మధ్య ప్రాంతాల మధ్య తగాదాలు రేపే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం సొంత రాష్ట్రమైన బీహార్ లో రాజకీయ పార్టీ స్థాపించి బిజీగా ఉన్నారని అందరూ అనుకున్నారు. బీహార్ లో ఆయన...