ఇన్ సైడర్ ట్రేడింగ్: ఆగుతారా… మరో కొత్త ఆలోచనతో కేసులు పెడతారా?
అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో కుట్రకోణం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆరోపణలను ఎంతో మంది ప్రజలు నమ్మారు. కమ్మ కులానికి చెందిన వారు అక్కడ భూములు పెద్ద ఎత్తున కొనుగోలు...