భారత్ లో అమలు జరుగుతున్న లాక్ డౌన్ విజయవంతం అయింది. కరోనా కేసులు వ్యాప్తి చెందడం నిలిచిపోయింది. అక్కడక్కడ కేసులు రిపోర్టు అవుతున్నా కమ్యూనిటీ స్ప్రెడ్ జరగడం లేదు. అంటే అంటు వ్యాధి ప్రబలడం...
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి రాష్ట్రంలోని 676 మండలాలలో ఆదివారం నాటికి కేవలం 40 మండలాలు మాత్రమే రెడ్...
కరోనా సమయంలో ప్రకటనలు లేక పత్రికలు మూతపడుతున్నాయి కదా? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రిక ఏ విధంగా ఉంది? ఎన్ని కరోనాలు వచ్చినా సాక్షి...
ఆగమేఘాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ జస్టిస్ కనగరాజుపై ఇప్పుడు ఎంతో బాధ్యత ఉంది. సగంలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆయన తక్షణమే ప్రారంభించాల్సి ఉంది....
ఆయన ఏదో పెద్ద నేరం చేశాడని కాదు. ఆయన కుంభకోణానికి పాల్పడ్డాడని కాదు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడని కూడా కాదు. మరి చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని రాష్ట్ర...
పెద్ద పత్రికలలో పని చేసే జర్నలిస్టులు చిన్న, మధ్య తరగతి పత్రికల్లో పని చేసే జర్నలిస్టులను చిన్న చూపు చూస్తుంటారు. ప్రస్తుతం చిన్న మధ్య తరగతి పత్రికల్లో పని చేసే జర్నలిస్టుల్లో దాదాపు 80...
కరోనా కష్ట సమయంలో ఎంతో మంది తమకు తోచిన సేవ చేస్తున్నారు. చేతకాని వారు గమ్మున ఇంట్లో కూర్చుంటున్నారు. అయితే మరి కొందరు ఉన్నారు. వారు కరోనా మహమ్మారిని కూడా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు....
దేశవ్యాప్తంగా కరోనా సమయంలో విశేష సేవలు అందిస్తున్న వారిలో పోలీసులు ప్రధమ స్థానంలో ఉంటారు. ఆరోగ్య సమయంలో ప్రధమ ప్రాధాన్యత వైద్యులకు దక్కాలి. కానీ కరోనా సమయంలో పోలీసులు లేకపోతే వైద్యులు ఏం చేయలేని...
గత నెలలో న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ లో 7,600 మంది భారతీయులు, 1,300 మంది విదేశీయులు హాజరైనట్టు గుర్తించామని ఈ కారణంగా దాదాపు 9 వేల మంది ఇప్పుడు...
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు చీఫ్ మౌలానా సాద్ ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన నాటి నుంచి పరారీలో ఉన్న మౌలానా సాద్ ఇప్పటికీ దొరకలేదు. మర్కజ్ మసీదులో...