విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష ను అనంతపురం జిల్లా స్పెషల్ కోర్ట్ విధించింది. గత ఏడాది గుత్తి లోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అమ్మాయి...
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య పరిరక్షణ, హక్కులకు విఘాతమని, ఇలాంటి చర్యలు భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించడమేనని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఇటీవల జర్నలిస్టులపై జరిగిన దాడులను,...
చిరుధాన్యాల సాగుకు పూర్వ వైభవం చిరుధాన్యాల ఉపయోగంతో ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామంలో డిఆర్డీఏ, వైకేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చిరుధాన్యాల...
అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిధిలో పదవ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన ఏ.నవ్య కు జిల్లా కలెక్టర్ ఎమ్.గౌతమి ప్రశంసా పత్రం అందచేశారు. ఏ.నవ్య బుక్కరాయ సముద్రం బీసీ సంక్షేమ...
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు `జగనన్న వసతి దీవెన` నగదు విడుదల చేసారు..ముందుగా విద్యార్థులు, వారి తల్లులతో ముచ్చటించి ఫోటో దిగారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పల వేదికగా ఏర్పాటు...
అనంతపురం జిల్లాలో ప్రతి అర్హులైన పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం. గౌతమి పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధిస్తానని చెప్పారు. జిల్లాపై...
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గంజాయి వద్దు బ్రో అంటూ నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ క్యాంపెయిన్ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్ర లో భాగంగా గంజాయి వద్దు బ్రో...
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రాంనగర్లోని రాయల్ ఫంక్షన్హాల్లో ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమంపై...
అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకుముందుకొచ్చే ఔత్సాహికపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫెరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్...
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువులో మూడు మృతదేహాలు లభ్యం కావడంతో కలకలం రేగింది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు గా పోలీసులు గుర్తించారు. అనంతపురం నగరానికి చెందిన మహమ్మద్ రఫీ(...