28.2 C
Hyderabad
April 20, 2024 12: 57 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

ఎంపీ గురుమూర్తిని కలిసిన తీర ప్రాంత మత్స్యకారులు

Bhavani
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం తూపిలిపాలెం, దుగరాజపట్నం, జమీన్ కొత్తపాలెం పంచాయితీలకు చెందిన మత్స్యకారులు తిరుపతి లోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ గురుమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా వారికి సంబందించిన పలు...
Slider చిత్తూరు

గంగమ్మ తల్లికి  సారె ఇచ్చే అదృష్టం కలగడం చాలా  సంతోషం

Satyam NEWS
గంగమ్మ తల్లికి  సారె ఇచ్చే అదృష్టం కలగడం చాలా  సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా...
Slider చిత్తూరు

తిరుమల తిరుపతి దేవస్థానం వారు కళ్యాణమస్తు నిలిపివేశారా?

Satyam NEWS
ఆర్థిక స్తోమత లేని నిరుపేద ప్రజల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే “కల్యాణమస్తు” కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు కనిపిస్తున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. టిటిడి ఆధ్వర్యంలో...
Slider చిత్తూరు

మంత్రి రోజా కు ఘన స్వాగతం పలికిన కరకంఠాపురం ప్రజలు

Bhavani
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి రోజా బుధవారం సాయంత్రం నగరి మున్సిపాలిటీ కరకంఠాపురం సచివాలయం పరిధిలోని 17వ వార్డు నందు కరకంఠాపురం దళితవాడ మరియు బిసి...
Slider చిత్తూరు

గంగమ్మ జాతర అంబిలి పంపిణీ!

Bhavani
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని నిమ్మకాయల వీధిలో 20 సంవత్సరాలుగా స్థానికుల సహకారంతో మునుస్వామి ఆధ్వర్యంలో భక్తులకు అంబిలి పోయడంతో పాటు గత 13 సంవత్సరాల నుంచి జాతర జరిగే ఏడు రోజులపాటు...
Slider చిత్తూరు

తిరుపతి గంగమ్మ రాజకీయాల్లోకి వచ్చిందా?

Satyam NEWS
గంగమ్మ తల్లి రాజకీయాల్లోకి వచ్చిందా? వైసీపీ తరపున పోటీ చేయబోతున్నదా? తిరుపతిలో వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి చూస్తుంటే గంగమ్మ తల్లి వారి పార్టీలో చేరినంత హడావుడి చేస్తున్నారు. గంగమ్మ జాతర తిరుపతిలో వందల...
Slider చిత్తూరు

ఆనంద నిలయాన్ని వీడియో చిత్రీకరించిన వ్యక్తిపై చర్యలు

Bhavani
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయాన్ని వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నిఘా మరియు భద్రతాధికారి నరసింహ కిషోర్ తెలిపారు. టీటీడీ నిబంధనల ప్రకారం...
Slider చిత్తూరు

నగరిలో ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నాం

Satyam NEWS
తమ ప్రభుత్వం పేదలకు ఇళ్లుకాదు ఏకంగా ఊళ్లే నిర్మించి ఇస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. గురువారం నగరి మున్సిపల్‌ పరిధిలోని వారికి నాగరాజకుప్పం మార్గంలో నిర్మించి...
Slider చిత్తూరు

పుట్లూరు అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన మంత్రి రోజా

Satyam NEWS
సంతానం లేని వారిని కరుణించే తమిళనాడు లోని పుట్లూరు అమ్మన్ ఆలయంలో మంత్రి ఆర్ కె రోజా తన మేనకోడలు సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో మంత్రి‌...
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారికే శఠగోపం పెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పద్మావతి నిలయాన్ని ప్రభుత్వానికి అప్పగించే ప్రతిపాదన తక్షణమే నిలిపివేయాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నేడు ఆయన మీడియా...