తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల కొరకు డి అర్ మహల్ వద్ద దాతల సహకారంతో నిర్మించిన ఒకటవ, రెండవ సత్రాలను కూల్చివేయడం అన్యాయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్...
‘‘పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉండి వారికి ఏ సమస్య వచ్చినా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తుంది.. మీ సమస్యను నా సమస్యగా భావిస్తాను.. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాం.....
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో “పని తక్కువ సిబ్బంది సంఖ్య ఎక్కువ” అన్న చందంగా సుమారు 32 మంది సిబ్బందిని పెట్టుకొని ఇష్టారాజ్యంగా అమ్మవారి సొమ్మును జీతాల రూపంలో మంచినీళ్లలా ఖర్చు చేసే హక్కు...
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులు...
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) సెక్రటరీ గా జి.వెంకట నారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వీసీ హరికృష్ణ కు పుష్పగుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు....
తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ కి మూడు సీట్లు ఇవ్వనన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోసియాల్ మీడియాలో, జనసేన గ్రూపులలో ఒక మెస్సేజ్ చక్కర్లు కొడుతోంది....
తిరుపతి రాజకీయాలు విలక్షణంగా ఉంటాయి. ఇక్కడ రాజకీయపరంగా ఒక్క కుటుంబం కూడా నిలబడలేదు. ఇక్కడ వారసులకు రాజకీయాలు అచ్చిరావు అన్న సెంటిమెంటు బలంగా వినిపిస్తున్నది. తిరుపతి నియోజకవర్గం పరిధిలోనే తిరుమల కూడా వస్తుంది. తిరుపతి...
మిచాంగ్ తుఫాన్ దృష్ట్యా జిల్లా ప్రజలు రెండు రోజుల పాటు ఇళ్ల నుండి బయటకు రావద్దని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. సోమవారం...
తిరుమలలో మండపాల పునర్నిర్మాణాలపైనా, మరమ్మత్తులపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని, తక్షణమే పురాతన కట్టడాలను కాపాడాలని ప్రధాని నరేంద్రమోదీకి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు తెలుగు దేశం నేతలు దూసుకు పోతున్నారు. మొత్తం 14 నియోజక వర్గాలలో పార్టీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే పలమనేరు, పీలేరు విషయానికి వస్తే పలమనేరులో రాష్ట్ర ప్రధాన...