40.2 C
Hyderabad
April 19, 2024 15: 44 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

పశు సంచార ఆరోగ్య సేవ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా

Satyam NEWS
చిత్తూరు జిల్లా నగరి లో డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. పశు సంవర్థక...
Slider చిత్తూరు

నగరిలో క్రీడా సంబరాలను ప్రారంభించిన మంత్రి రోజా

Satyam NEWS
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ క్రీడా సంబరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నేడు ప్రారంభించారు. నగరి డిగ్రీ కళాశాల మైదానం లో SAAP వారి ఆధీనం లోని క్రీడా వికాస...
Slider చిత్తూరు

తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన నిషేధం అపచారం

Satyam NEWS
తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనల భజనలను నిషేధించడం అపచారమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి యూత్...
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంగనా రనౌత్

Satyam NEWS
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కంగనాకు వేదపండితులు ఆశీర్వాదం ఇచ్చి స్వామివారి...
Slider చిత్తూరు

కాపు కులస్తుల్ని టార్గెట్ చేసిన జగన్ రెడ్డి

Satyam NEWS
రాష్ట్రంలో కాపులే టార్గెట్ గా పరోక్షంగా జరుగుతున్న దాడులను కాపు సంక్షేమ యువ సేన తీవ్రంగా ఖండించింది. తిరుపతి లోని ప్రెస్ క్లబ్ లో నేడు కాపు సంక్షేమ యువసేన అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్...
Slider చిత్తూరు

నారాయణకు బెయిల్ మంజూరు

Satyam NEWS
నిన్న పోలీసులు అరెస్టు చేసిన టీడీపి నాయకుడు నారాయణకు బెయిల్ మంజూరు అయింది. చిత్తూరు జిల్లా పోలీసుల రిమాండ్ అభ్యర్ధన ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చిన న్యాయమూర్తి, నారాయణ న్యాయవాదుల వాదనతో...
Slider చిత్తూరు

తిరుపతి కొండపై ధర్మారెడ్డికే పూర్తి బాధ్యతలు

Satyam NEWS
పలు వివాదాల మధ్య పాలన సాగిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డికి ముఖ్యమంత్రి జగన్ మరో ప్రమోషన్ ఇచ్చారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి గా ఉన్న జవహర్...
Slider చిత్తూరు

సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నాం

Satyam NEWS
విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్న వ్యక్తి సీఎం జగన్‌ అని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యా దీవెన సొమ్ము జమ...
Slider చిత్తూరు

పిడుగుపాటు తో దొరవారి సత్రంలో బాలుడి మృతి

Satyam NEWS
తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం, పాలెంపాడు గ్రామంలో పిడుగుపాటుకు 15 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములతో కూడిన భారీ ఈదురు గాలులు వీచాయి....
Slider చిత్తూరు

శ్రీవారి భక్తులపై ఎండ ప్రభావం పడకుండా చూడండి

Satyam NEWS
తిరుమల తిరుపతి కి దైవ దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులు మండుతున్న ఎండలకు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సారించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్...