28.7 C
Hyderabad
April 24, 2024 04: 02 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

ఆంధ్రాకు ద్రోహం చేసిన బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించండి

Satyam NEWS
ఆంధ్రా కు ద్రోహం చేసిన బీజేపీ ని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో చిత్తు చిత్తుగా ఓడించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం...
Slider చిత్తూరు

పవన్ బలంపై ఆధారపడి గెలవాలనుకోవడం బిజెపి బలహీనత

Satyam NEWS
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బలం పై ఆధారపడి గెలవలనుకోవడం బీజేపీ వారి బలహీనత తెలియజేస్తున్నదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి లో శుక్రవారంనాడు ఆయన ఎన్నికల ప్రచారం...
Slider చిత్తూరు

శ్రీవారిని సందర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

Satyam NEWS
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు చంద్రబాబు కు స్వాగతం  పలికి దర్శన ఏర్పాటు చేశారు....
Slider చిత్తూరు

జగన్ ను మహావిష్ణువుతో పోల్చినా బిజెపి మాట్లాడదా?

Satyam NEWS
తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ముఖ్యమంత్రి జగన్ ను శ్రీమహావిష్ణువుతో పోల్చడాన్ని మఠాధిపతులు పీఠాధిపతులు ముఖ్యంగా బిజెపి నాయకులు ప్రశ్నించరా? సమర్థిస్తున్నారా?ఎందుకు మౌనంగా ఉన్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్...
Slider చిత్తూరు

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో రోజా గొంతు వినిపించదా?

Satyam NEWS
ఈటెల్లాంటి మాటలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే ఫైర్ బ్రాండ్ ఆర్ కె రోజా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తున్నది. సినీ నటిగా ఎందరో...
Slider చిత్తూరు

అశ్లీల చిత్రాల ఘటనలో SVBC ఉద్యోగుల సస్పెన్షన్‌

Satyam NEWS
అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులు సస్పెన్షన్​కు గురయ్యారు. SVBC ఎడిటర్‌ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్‌పై వేటు వేశారు. అశ్లీల దృశ్యాల లింక్‌ ఘటనలో ఇప్పటివరకు 10 మందికి ఉద్వాసన...
Slider చిత్తూరు

క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS
రెండు మేజర్ ఆపరేషన్ల తరువాత చిత్తూరు జిల్లా నగరి ఎమ్మేల్యే ఆర్కే రోజా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో రెండు మేజర్‌ ఆపరేషన్లు జ‌రిగాయి. ఆప‌రేష‌న్లు...
Slider చిత్తూరు

జగన్ రెడ్డి మీ పార్టీకి డీఫాక్టో పార్టీ అధ్యక్షుడా?

Satyam NEWS
రాష్ట్రంలో వైసీపీ, బిజెపిలు కలిసి పని చేస్తున్నాయని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. మరీ ముఖ్యంగా తిరుపతి లోక్ సభ...
Slider చిత్తూరు

గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్‌ వినిపించాలి

Satyam NEWS
తిరుప‌తి లోక్ సభ ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఎం. గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్‌ వినిపించాలని టీటీడీ చైర్మ‌న్ వైవీ ‌సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శ్రీ కాళహస్తీ లో తిరుపతి...
Slider చిత్తూరు

రత్నప్రభ కు తిరుపతి టిక్కెట్ వెనుక జగన్ హస్తం!

Satyam NEWS
హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తున్నట్టు చెప్పుకునే బిజెపి, తిరుపతి  లోక్ సభ టిక్కెట్ ను జగన్ సహ నిందితురాలు  రత్న ప్రభకు ఇవ్వడం వెనుక వైకాపా హస్తం ఉందని టిడిపి రాష్ట్ర...