ఏనుగు దాడిలో ఇంటర్ విద్యార్ధిని మృతి
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం. వేరుశనగపంటకు కాపలాగా ఉన్న తండ్రీ కూతురిపై ఏనుగు దాడి చేసింది. కుమార్తె సోనియా అక్కడికక్కడే మృతి చెందింది. అదృష్టవశాత్తూ తండ్రి మురుగన్ తృటి లో తప్పించుకున్నాడు. సోనియా...