38.2 C
Hyderabad
April 25, 2024 11: 03 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

ఏనుగు దాడిలో ఇంటర్ విద్యార్ధిని మృతి

Satyam NEWS
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం. వేరుశనగపంటకు కాపలాగా ఉన్న తండ్రీ కూతురిపై ఏనుగు దాడి చేసింది. కుమార్తె సోనియా అక్కడికక్కడే మృతి చెందింది. అదృష్టవశాత్తూ తండ్రి మురుగన్ తృటి లో తప్పించుకున్నాడు. సోనియా...
Slider చిత్తూరు

తిరుమలలో ఖాళీగా ఉన్న పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానంలో దీర్ఘకాలికంగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్...
Slider చిత్తూరు

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ కు చెడ్డపేరు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఉన్న అన్నీ మతాల మధ్య మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చిచ్చుపెట్టేలా ఉన్నాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు....
Slider చిత్తూరు

తిరుమలలో డిక్ల‌రేష‌న్ తీసేయాల‌ని నేను చెప్ప‌లేదు

Satyam NEWS
టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి శ‌నివారం సాయంత్రం శ్రీ‌వారి ఆల‌యం ఎదుట త‌న‌ను క‌లిసి మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు. ఆ వివ‌రాలు: తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మీద విశ్వాసం, న‌మ్మ‌కంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజూ...
Slider చిత్తూరు

23న తిరుమల రానున్న ముఖ్యమంత్రి జగన్

Sub Editor
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23న తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు ఆయన తిరుమలలోనే బసచేస్తారు. సీఎం జగన్ తో పాటు కర్ణాటక...
Slider చిత్తూరు

తిష్టవేసుకుని కదలని తిరుపతి రెవెన్యూ ఉద్యోగులు

Satyam NEWS
అధికార పార్టీ అండదండలు చూసుకుని కొందరు రెవెన్యూ ఉద్యోగులు తిరుపతి పరిసర ప్రాంతాలలోనే బదిలీలు చేయించుకుంటు కాలక్షేపం చేస్తున్నారని అందువల్ల రెవెన్యూలో అవినీతి పెరిగిపోతున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి...
Slider చిత్తూరు

భూ కబ్జాదారులతో కళకళలాడుతున్న ప్రభుత్వ కార్యాలయాలు

Satyam NEWS
తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై త్వరలో లోకాయుక్తలో కేసు వేస్తానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి రెవెన్యూ డివిజన్...
Slider చిత్తూరు

భూ వివాదాల కేంద్ర బిందువు తిరుపతిపై కీలక నిర్ణయం

Satyam NEWS
భూ వివాదాలతో అట్టుడుకుతున్న తిరుపతి నగరంలో పోలీసు వ్యవస్థ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వివాదాలకు కేంద్ర బిందువు అయిన అలిపిరి పోలీస్ స్టేషన్ లో చక్రం తిప్పుతున్న సిఐ సుబ్బారెడ్డిపై...
Slider చిత్తూరు

తిరుపతి భూకబ్జాదారులకు ప్రొఫెసర్ భూమన్ వార్నింగ్

Satyam NEWS
తిరుపతి ప్రజల మంచితనాన్ని, ఓపికను తక్కువ గా అంచనా వెయ్యొద్దని, భూకబ్జా చేసే సెటిల్మెంట్ గ్యాంగులను, రౌడీలను, స్మగ్లర్ లను తరిమి తరిమి తిరుపతి పొలిమేరలు దాటిస్తామని ప్రొఫెసర్ భూమన్ హెచ్చరించారు. త్వరలో  “మన...
Slider చిత్తూరు

తిరుపతిలో భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS
పవిత్రమైన తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వ రెవెన్యూ, దేవాదాయ శాఖ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసిన భూములను అంగ బలంతో ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులను...