దివ్యాంగ మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపిన కలెక్టర్
కిర్లంపూడి మండలం,గెద్దనాపల్లి గ్రామానికి చెందిన 48 సంవత్సరాల నిరుపేద దివ్యాంగురాలు గౌరి వెంకటరమణ మంగళవారం కలెక్టరేటుకు వచ్చి కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంగా గీతను కలిసి, కాళ్లు...