ఏపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని మాజీ ఎంపీ హర్షకుమార్ తిరస్కరించారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ – మెయిల్ ద్వారా...
అపరిశుభ్ర పరిసరాలే అంటువ్యాధులకు మూలమని కాబట్టి ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏలూరు జిల్లా గోపన్నపాలెం సర్పంచ్ నాగ మల్లేశ్వరి కుమార్ బాబు సూచించారు గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో...
ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు జరిగే అరుదైన సంఘటన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన ఓ రైతు కమతంలో జరిగింది. జొన్నాడకు చెందిన నల్లమిల్లి...
కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరం పంచాయతీలో మూడు కోట్ల పంచాయతీ నిధులు గల్లంతు అయ్యాయి. సంబంధిత వివరాలు కూడా ఇవ్వకుండా తప్పించుకుతిరుతున్న అధికారుల తీరుకు నిరసనగా జనసేన పార్టీ నాయకులు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో...
స్ధానిక దినపత్రికల మనుగడ ప్రశ్నార్ధకంగా మార్చిన 142 జి.వో సవరించి పత్రికలే జీవనాధారంగా మనుగడ కొనసాగిస్తున్న పబ్లిషర్లు మరియు ఎడిటర్లకు న్యాయం చేయాలని ఎడిటర్స్ అసోషియేషన్ మంగళవారం కాకినాడ జిల్లా పరిషత్ సర్వ సభ్య...
ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానని స్నేహితుడు హెచ్చరించడంతో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఈ ఘటన జరిగింది. ముమ్మిడివరం శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న కుడుపూడి...
ప్రాచీన పురాణ, ఇతిహాస కథలను తోలుబొమ్మల ప్రదర్శనల ద్వారా తెలియజేసే కళల ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో దీనిపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులను ప్రభుత్వపరంగా ఆదుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార...
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో వేంచేసియున్న ఉమా విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కోనేటిలో ఉన్న స్పటిక...
కాకినాడ జిల్లా అనపర్తిలో రైతు భరోసా కేంద్రం దగ్గర జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో రైతు భరోసా కేంద్రం దగ్గర జాయింట్...
కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ద్వాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆలయంలో ఏడు శనివారాలు 27 ప్రదక్షిణల కార్యక్రమం...