వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారట పిల్లి సుభాష్ చంద్రబోస్. త్వరలోనే జనసేన గూటికి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యసభ...
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజాపూడి గ్రామంలో సగర పేటకు చెందిన నంగన కిట్టమ్మ, చనుపోయిన బుల్లబ్బాయి, నంగన నరసింహమూర్తి, గజ్జల చిన్న వీర్రాజు, కర్నాటి చిన్న సత్యనారాయణ, నంగన వీరబాబు, ఆధ్వర్యంలో సగర...
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన అధికారులను స్థానికులు నిర్బంధించారు. తమ సమస్యలను పరిష్కరించిన తరువాతే సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల...
వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు … మాజీ ఎంపీ తోట నరసింహం మద్య కోల్డ్ వార్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ...
కోనసీమ జిల్లాలో అధికార వైసీపీలో ముసలం పుట్టింది. మంత్రి చెల్లుబోయిన, ఎంపీ బోస్ వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉభయ వర్గాలు బాహా భాహీకి తలపడు తున్నాయి. మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల...
తాగివచ్చి తనను కొట్టడమే కాకుండా తన కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్న భర్తను ఒక మహిళ కొట్టి చంపింది.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం లోని అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఈ దారుణ హత్య...
ఎన్టీఆర్ వీరాభిమాని మేడిశెట్టి సాయి మణికంఠ మృతిపై సందేహాలు, సమాచారం ఉంటే తమకు చెప్పాలని డిఎస్పీ కేవీ రమణ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు కడలివారిపాలెంలో...
కాపు రిజర్వేషన్ పేరుతో కాపు కులాన్ని రాజకీయ ప్రయోజనాల కు వాడుకుంటున్న ముద్రగడ పద్మనాభం నాయకత్వం తమకు అవసరం లేదని కాపు నాయకులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు త్సవటపల్లి నాగభూషణం...
మంత్రి విశ్వరూప్ చూపు జనసేన వైపు కోనసీమ జిల్లాలో అధికార వైకాపాకు బిగ్ షాక్ తగల నుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ జనసేనలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం...
దొంగతనం నేరం మోపడమే కాకుండా తన కుటుంబాన్ని వేధిస్తున్న పెట్రోలు బంకు యాజమాన్యానికి నిరసనగా ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కాకినాడ జిల్లా లో ఈ ఘటన జరిగింది. కాకినాడ లోని డిమార్ట్ దగ్గర్లో...