30.7 C
Hyderabad
April 19, 2024 10: 23 AM

Category : తూర్పుగోదావరి

Slider తూర్పుగోదావరి

జర్నలిస్టుల వేధింపులు భరిచలేక ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
జర్నలిస్టుల వేధింపులు భరించలేని మరొక జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా లో జరిగింది. గోపాలపురం రిపోర్టర్ నాగేంద్రబాబు ఆత్మహత్యాయత్నం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సాటి రిపోర్టర్ల వేదింపులు తాళలేక నిన్నటి...
Slider తూర్పుగోదావరి

టీడీపీలో చేరిన మహాసేన రాజేష్

Bhavani
టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దళిత నేతగా గుర్తింపు తెచ్చుకుంటున్న మహాసేన రాజేశ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సామర్లకోటలో ఇవాళ చంద్రబాబు దళిత సామాజికవర్గంతో సమావేశమయ్యారు....
Slider తూర్పుగోదావరి

చెడు వ్యసనాలకు బానిసలై మోటార్ సైకిళ చోరి

Satyam NEWS
చెడు వ్యసనాలకు బానిసలై మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు రావులపాలెం సీఐ రజనీ కుమార్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,  కొత్తపేట పోలీస్ స్టేషన్లో విలేకరుల...
Slider తూర్పుగోదావరి

కాకినాడ సంఘటన పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి

Bhavani
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట అంబటి ఆయిల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. కార్మికులు...
Slider తూర్పుగోదావరి

కలెక్టర్ కు వి ఆర్ ఓ పై గ్రామస్తుల ఫిర్యాదు

Bhavani
ఏలూరు జిల్లా పెదవేగి మండలం చక్రాయగూడెం వి ఆర్ ఓ పై గ్రామస్తులు స్పందనలో కలెక్టర్ కి పిర్యాదు చేసారు. గ్రామం లో ఉన్న చెరువులలో ఆక్రమణలు తొలగించమని కోరితే సొమ్ములు డిమాండ్ చేస్తున్నారని...
Slider తూర్పుగోదావరి

సంతానం కలగలేదని గృహిణి ఆత్మహత్య

Bhavani
సంతానం కలగలేదని మనస్థాపానికి గురై ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం కాకినాడ...
Slider తూర్పుగోదావరి

జగన్ పార్టీ నుండి లీడర్లు పారిపోవడం షురూ!

Satyam NEWS
వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైందని,జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఆపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పారిపోవడం షూరూ అయిందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు. వైస్సార్సీపీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు...
Slider తూర్పుగోదావరి

నిబంధనలకు తూట్లు: గణతంత్ర వేళ బార్లు బార్లా..

Bhavani
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా సంబరాలు చేసుకుంటున్న క్రమంలో కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించి స్థానిక సుప్రియ బార్ యాజమాన్యం ఉదయం నుండి ఆహ్వానం పలకడం చర్చనీయాంశమైంది. గణతంత్ర దినోత్సవం నాడు స్వాతంత్ర్య...
Slider తూర్పుగోదావరి

పురుగులు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

Bhavani
మద్యం మత్తులో పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన పై రాయవరం పోలీసులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వచ్చిన డెత్ ఇంటిమేషన్ పై కేసు నమోదు చేసి...
Slider తూర్పుగోదావరి

కాకినాడ జిల్లాలో గుండాట శిబిరాలపై దాడులు

Bhavani
కాకినాడ జిల్లా వ్యాప్తంగా జూదం, గుండాట శిబిరాలపై సోమవారం పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రవీంద్ర నాద్ అదేశాల మేరకు అన్నవరం పోలీసులు కత్తిపూడి,అన్నవరం,శంకవరం, రౌతాలపూడి గ్రామాల పరిధిలో గుండాట, జూద...