28.7 C
Hyderabad
April 24, 2024 05: 28 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

ఎరువుల షాపులపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ దాడులు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు నేడు  పెద్ద ఎత్తునే దాడులు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ లోని విష్ణు ప్రియాంక రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన...
Slider గుంటూరు

న్యూ స్లోగన్: భారీ ఎత్తున ఇంటింటికి అమరావతి ప్రచారం

Satyam NEWS
అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు వీలుగా ప్రజలను సమాయత్తం చేయడంలో భాగంగా ఇంటింటికి అమరావతి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు...
Slider గుంటూరు

కంటిన్యూ: రాజధాని గ్రామాల్లో ఆగని ఆందోళన

Satyam NEWS
రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 55వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేపట్టారు. వెలగపూడిలో రిలే దీక్షలు 55వ రోజుకు చేరాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి....
Slider గుంటూరు

అమరావతి కోసం ఇద్దరు యువకుల దీక్ష భగ్నం

Satyam NEWS
వైసిపికి చెందిన 151 మంది ఎమ్మెల్యేలకు కనువిప్పు కలిగి రాజధానిపై మనసు మార్చుకోవాలని ఇద్దరు యువకులు చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భగ్నం చేశారు. వెలగపూడిలో బొర్రా రవి,...
Slider గుంటూరు

స్విమ్మింగ్: 4 బంగారు పతకాలు సాధించిన షేక్ ఖాజా

Satyam NEWS
దుబాయ్ లో జరుగుతున్న 3rd International Masters Swimming Championship – 2020 లో షేక్ ఖాజా మొహిదీన్ బంగారు పతకం సాధించాడు. భారతదేశం తరఫున ఈ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటున్న షేక్...
Slider గుంటూరు

విలేజ్ గాడ్: వైభవంగా పోలేరమ్మ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS
నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
Slider గుంటూరు

యాక్సిడెంట్: శ్రీచైతన్య స్కూల్ బస్సు బోల్తా

Satyam NEWS
శ్రీచైతన్య స్కూల్ బస్సు బోల్తా పడ్డ సంఘటనలో 15 మంది టీచర్లు తీవ్రంగా గాయపడ్డ సంఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు దొనకొండ మధ్యలో పొట్లపాడు వద్ద నేడు ఈ ప్రమాదం...
Slider గుంటూరు

మిస్టరీ: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో యువతి బలి

Satyam NEWS
పూర్తి వివరాలు తెలియలేదు కానీ ఒక యువతిని దారుణంగా హత్య చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ దారుణం జరిగింది. అనూష(16) అనే యువతిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రాత్రి...
Slider గుంటూరు

థ్యాంక్స్: తొగటి కుల నాయకుడికి టెంపుల్ కమిటీ

Satyam NEWS
నరసరావుపేట సమీపంలోని ఇస్సప్పాలెం గ్రామంలో నెలకొని ఉన్న సుప్రసిద్ధ దేవాలయం అయిన మహంకాళి అమ్మవారి దేవాలయానికి నూతన కమిటీని నియమించారు. ఈ కమిటీకి చైర్మన్ గా తొగటి వీర క్షత్రియ కులానికి చెందిన ప్రముఖ...
Slider గుంటూరు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

Satyam NEWS
రాష్ట్రంలో నిరంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని, గత పాలకుల కు భిన్నంగా గ్రామ సచీవాలయాలు, వాలంటీర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేశామని, అయితే...