31.2 C
Hyderabad
April 19, 2024 03: 02 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

వైకాపా ఓట్ల దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రత్తిపాటి

Satyam NEWS
తెలుగుదేశం- జనసేన కార్యకర్తలంతా వైకాపా ఓట్ల దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. రాష్ట్రంలో వైకాపాకు ఓటమి ఖాయమైన పరిస్థితుల్లో విపక్షాల ఓట్ల జాబితాల్లో...
Slider గుంటూరు

అంబటి రాంబాబును కచ్చితంగా ఓడిస్తాం

Satyam NEWS
పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును కచ్చితంగా ఓడిస్తామని వైసీపీ అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. అసలే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ కు వ్యతిరేక పవనాలు...
Slider గుంటూరు

ఓడిపోయిన చోటు నుంచే గెలుస్తా: నారా లోకేష్

Satyam NEWS
గత 4 సంవత్సరాల 9 నెలల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యాను. సొంత నిధులతో 27 సంక్షేమ కార్యక్రమాల అమలు చేశాను అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు....
Slider గుంటూరు

మంగళగిరి తటస్థ ప్రముఖులతో నారా లోకేష్ భేటీ

Satyam NEWS
రాష్ట్రంలో అరాచకపాలనపై సమరభేరి మోగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 226రోజులపాటు 3132 కి.మీ.ల మేర పాదయాత్ర పూర్తిచేసిన యువనేత నారా లోకేష్… 11నెలల తర్వాత తొలిసారి సొంతగడ్డపై పర్యటించారు. యువగళంతో అధికారపార్టీ అవినీతి, అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి...
Slider గుంటూరు

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో  క్రిస్మస్ వేడుకలు

Satyam NEWS
క్రిస్మస్  వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి నక్కా...
Slider గుంటూరు

చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటున్న ముఖ్యమంత్రి

Satyam NEWS
ఐదేళ్ల పాలనా కాలాన్ని  పూర్తిగా నిరంకుశ నిర్ణయాలతో,మూర్ఖపు విధానాలతో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  దుర్వినియోగం చేశారని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుకుంటున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు ...
Slider గుంటూరు

డిసెంబర్ 17న 4వ తుగ్లక్ డే పాటిద్దాం

Satyam NEWS
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు సర్వరోగాలకూ తెల్ల మాత్ర మందు అన్న చందంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి వంటి అన్ని అంశాలను కోల్పోవటానికి,...
Slider గుంటూరు

గుడ్డి గుర్రాలు ఇకనైనా కళ్ళు తెరవాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదని, మూడు రాజధానులతోనే ఆకాశం ఊడి ఏపీపై  పడుతోందని ప్రచారం చేసిన వైకాపా నాయకులు, గత  తెదేపా ప్రభుత్వం  అమరావతిని ఏనాడో చంపేసిందని,  దానిని వైకాపా ప్రభుత్వం పూడ్చేసిందని  జ్యోతిష్యం...
Slider గుంటూరు

మిచౌంగ్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
మిచౌంగ్ తుఫాన్ కారణంగా బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. తుఫాను జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం....
Slider గుంటూరు

రుషికొండకు సిఎం జగన్ పరుగో పరుగు

Satyam NEWS
పిల్లి తన పిల్లలను ఏడు చోట్లకు మార్చుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని 30 చోట్లకు మారుస్తానంటూ ఐదేళ్ల తర్వాత పలాయనవాదిగా  రిషికొండకు పరుగు తీస్తున్నారని, రాజధాని పేరు చెప్పలేక క్యాంపు కార్యాలయం...