31.7 C
Hyderabad
April 25, 2024 02: 27 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

యువ‌గ‌ళం పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

Satyam NEWS
తెలుగుదేశం యువ‌తేజం నారా లోకేష్ చేప‌ట్ట‌బోయే యువ‌గ‌ళం పాద‌యాత్ర పోస్ట‌ర్ టీడీపీ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. న‌ర‌స‌రావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వ‌ర్యంలో పల్నాడు జిల్లా పార్టీ అధ్య‌క్షులు జి.వి...
Slider గుంటూరు

‘సాటిలేని సహకారం’ పై చర్చకు సిద్ధం

Bhavani
‘సాటిలేని సహకారం’ అంటూ ప్రభుత్వ పత్రికలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చు పై అబద్ధాలు ప్రచారం చేయడంపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ ఆమలు...
Slider గుంటూరు

జగన్ ప్రభుత్వం పై జన ఆగ్రహం…

Bhavani
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు,రాష్ట్రంలో జరుగుతున్న ““ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమాన్ని 25 వ రోజు పల్నాడు జిల్లా...
Slider గుంటూరు

జీవో నెం:1ని శాశ్వతంగా రద్దు చేయాలి

Satyam NEWS
ప్రజా స్వేచ్ఛకు, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెంబర్:1 ని రద్దు మంగళగిరి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవిధమైన ర్యాలీలు,...
Slider గుంటూరు

జీవో వన్ సస్పెండ్ చేయడం శుభ పరిణామం

Satyam NEWS
రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామిక హక్కులను, పౌరహక్కులను కాలరాసే చీకటి జివో నెంబర్ వన్ ను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేయటం శుభ పరిణామమని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. ఈ...
Slider గుంటూరు

సెయింట్ ఆన్స్ విద్యార్థిని రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపిక

Satyam NEWS
నంబరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి సారథ్యం లో ఈ నెల పదకొండో తేదీ న నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలలో పల్నాడుజిల్లా నరసరావుపేట పట్టణ పరిధిలోని సెయింట్ ఆన్స్ పాటశాల లో...
Slider గుంటూరు

మంత్రి అంబటి పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Bhavani
ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. అంబటి నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైకాపా నేతలు టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు పోలీస్‌ స్టేషన్‌లో...
Slider గుంటూరు

ఘనంగా కౌండిన్య IAS అకాడమీ 17 వ వార్షికోత్సవం

Bhavani
కౌండిన్య ఎడ్యుకేషనల్ హబ్ IAS అకాడమీ 17 వ వార్షికోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పౌండర్ చైర్మన్ E.V.నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్...
Slider గుంటూరు

12న రణస్థలానికి యువత తరలిరావాలి

Satyam NEWS
రాష్ట్రంలో ఉన్న యువతను నిర్వీర్యం చేస్తున్న జగన్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా తమ భావి భవిష్యత్ కోసం ఈనెల 12న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహిస్తున్న యువశక్తికి భారీ...
Slider గుంటూరు

సలహాదారులారా! తిన్నది చాలు…ఇక తప్పుకోండి!

Bhavani
రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు, ప్రజల సొమ్ము సలహాదారుల పాలుగా మారిందని, ఏ పనీ లేకుండానే ప్రజా ధనాన్ని తినేందుకు ఆశ పడటం సరైనది కాదని, వెంటనే ప్రభుత్వ సలహాదారుల పోస్టులకు రాజీనామా చేసి...