27.7 C
Hyderabad
March 29, 2024 01: 21 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

7 వ తరగతి బాలిక పై అత్యాచారయత్నం

Satyam NEWS
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో మరో అఘాయిత్యం వెలుగులో కి వచ్చింది. 7వతరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నం జరిగింది. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన యువకుడు...
Slider గుంటూరు

గుంటూరులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం

Satyam NEWS
గుంటూరు నడిబొడ్డున ఉన్న గాంధీ పార్క్ బ్యాక్ సైడ్ సమీపంలో ఉన్న అను లాడ్జిలో నలుగురు మహిళలు ఇద్దరు విటు లను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం రోడ్...
Slider గుంటూరు

ప్రారంభమైన రహదారి మరమ్మత్తు పనులు

Satyam NEWS
రావిపాడు-నల్లగార్లపాడు గ్రామాల మధ్యనున్న ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన నల్లగార్లపాడు గ్రామ ప్రధాన రహదారిపై దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి నిరసన చేపట్టిన ఫలితంగా ఇప్పుడు...
Slider గుంటూరు

రోడ్డు బాగు చేయాలని బహుజనుల నిరసన దీక్ష

Satyam NEWS
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామ ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయి గుంతలమయమైందని కనీసం కాలినడకన వెళ్ళడానికి కూడా రహదారి అనుకూలంగా లేదని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు...
Slider గుంటూరు

150 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం

Satyam NEWS
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో గర్రె కళ్యాణ్ సంతోష్ కుమార్ జ్ఞాపకార్థం 150 లీటర్ల మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రం వద్ద 150 లీటర్ల...
Slider గుంటూరు

నిరాశ్రయుల వసతి గృహంలో మాతృ దినోత్సవ వేడుకలు

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహంలో మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వసతి గృహానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం...
Slider గుంటూరు

నల్లగార్లపాడు రోడ్డు మరమ్మత్తులకై నిరసన దీక్ష చేపడతాం

Satyam NEWS
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు ప్రధాన రహదారి మరమ్మత్తులకై కుల,మత,రాజకీయాలకు అతీతంగా నిరసన దీక్ష చేపడుతున్నట్లు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు. ఈరోజు...
Slider గుంటూరు

వాసవి కన్యకాపరమేశ్వరి గుడిపై అధికారుల ప్రతాపం

Satyam NEWS
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా గుడి కూలగొట్టవచ్చా? మొత్తం గుడి కాకపోయినా కొంచె కూలగొడతాం అంటే భక్తులు ఊరుకుంటారా? భక్తులు ఊరు కోరు. అందుకే పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం లో ఎవరూ లేని సమయంలో...
Slider గుంటూరు

వేసవి కాలంలో తాగునీటి ఇబ్బంది లేకుండా సకల చర్యలు

Satyam NEWS
వేసవిలో తాగు నీటి సరఫరాపై పల్నాడు జిల్లా తొలి సమీక్ష సమావేశం జరిగింది. పల్నాడు జిల్లా ఏర్పాటైన తర్వాత.. జిల్లా కేంద్రంలోని నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన తొలి జిల్లా సమీక్ష సమావేశంలో నరసరావుపేట...
Slider గుంటూరు

సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయాలి

Satyam NEWS
పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఎంతో మంది ఆశతో వస్తున్నారని కానీ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆయా సమస్యల పట్ల ఎటువంటి పరిష్కారం...