గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో మరో అఘాయిత్యం వెలుగులో కి వచ్చింది. 7వతరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నం జరిగింది. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన యువకుడు...
గుంటూరు నడిబొడ్డున ఉన్న గాంధీ పార్క్ బ్యాక్ సైడ్ సమీపంలో ఉన్న అను లాడ్జిలో నలుగురు మహిళలు ఇద్దరు విటు లను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం రోడ్...
రావిపాడు-నల్లగార్లపాడు గ్రామాల మధ్యనున్న ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన నల్లగార్లపాడు గ్రామ ప్రధాన రహదారిపై దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి నిరసన చేపట్టిన ఫలితంగా ఇప్పుడు...
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామ ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయి గుంతలమయమైందని కనీసం కాలినడకన వెళ్ళడానికి కూడా రహదారి అనుకూలంగా లేదని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు...
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో గర్రె కళ్యాణ్ సంతోష్ కుమార్ జ్ఞాపకార్థం 150 లీటర్ల మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రం వద్ద 150 లీటర్ల...
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహంలో మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వసతి గృహానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం...
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు ప్రధాన రహదారి మరమ్మత్తులకై కుల,మత,రాజకీయాలకు అతీతంగా నిరసన దీక్ష చేపడుతున్నట్లు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు. ఈరోజు...
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా గుడి కూలగొట్టవచ్చా? మొత్తం గుడి కాకపోయినా కొంచె కూలగొడతాం అంటే భక్తులు ఊరుకుంటారా? భక్తులు ఊరు కోరు. అందుకే పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం లో ఎవరూ లేని సమయంలో...
వేసవిలో తాగు నీటి సరఫరాపై పల్నాడు జిల్లా తొలి సమీక్ష సమావేశం జరిగింది. పల్నాడు జిల్లా ఏర్పాటైన తర్వాత.. జిల్లా కేంద్రంలోని నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన తొలి జిల్లా సమీక్ష సమావేశంలో నరసరావుపేట...
పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఎంతో మంది ఆశతో వస్తున్నారని కానీ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆయా సమస్యల పట్ల ఎటువంటి పరిష్కారం...