27.7 C
Hyderabad
March 29, 2024 02: 02 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

పుట్టినరోజు నాడైనా మద్య నిషేధం హామీని అమలు చేయండి

Satyam NEWS
గుంటూరు జిల్లా మంగళగిరిలో మద్యం దుకాణాన్ని తెదేపా అనుబంధ విభాగం ‘తెలుగు మహిళ’ ఆధ్వర్యంలో ముట్టడించారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం జగన్‌ తన...
Slider గుంటూరు

శ్రీ సాయి హోమియో క్లినిక్ ను ప్రారంభించిన చదలవాడ

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో స్థానిక కోట సెంటర్ లోని క్లాత్ మార్కెట్ కాంప్లెక్స్ లో శ్రీ సాయి హోమియో క్లినిక్ ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట నియోజకవర్గ...
Slider గుంటూరు

పదిహేను రోజుల్లో నరసరావుపేటలో రోశయ్య విగ్రహం ఏర్పాటు

Satyam NEWS
గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, నరసరావుపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భిష్మాచార్య అవార్డ్ గ్రహత కొణిజేటి రోశయ్య సంతాప సభను నరసరావుపేటలో పట్టణంలోని విజయకుమార్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన...
Slider గుంటూరు

ముడో దశ కరోనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

Satyam NEWS
కరోనా కష్ట కాలంలో రోటరీ క్లబ్ ప్రజలకు అండగా నిలిచిందని, వారి సేవలు ప్రశంసనీయమని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వినుకొండ రోడ్డులోని రోటరి క్లబ్  కార్యాలయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల...
Slider గుంటూరు

ఒన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి

Satyam NEWS
ఒన్ టైమ్ సెటిల్మెంట్ పధకాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపహరించుకోవాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేట RDO కార్యాలయంలో AO కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా...
Slider గుంటూరు

డా౹౹చదలవాడను కలిసిన కోడెల శివరామ్

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల శివరామ్ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా...
Slider గుంటూరు

కోటి దీపోత్సవంలో పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే

Satyam NEWS
కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ఇస్సపాలెం అమ్మవారి దేవాలయంలో ఘనంగా కోటి దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్మవారికి...
Slider గుంటూరు

వైసీపీ ప్రభుత్వ వన్ టైమ్ దోపిడిని అడ్డుకుందాం

Satyam NEWS
పక్క గృహాల రిజిస్ట్రేషన్లకు (OTS One Time Settlement) ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని గుంటూరుజిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. పక్కా గృహాల రిజిస్ట్రేషన్లకు ఎవరు...
Slider గుంటూరు

టీడీపీ అనాలోచిత విధానాల వల్లే ఇబ్బంది పడ్డ ఇమామ్ లు

Satyam NEWS
మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇమామ్ లు, మాజాదులకు గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచినందున ఎమ్మెల్యే...
Slider గుంటూరు

ప్రజాపోరాటాలతోనే రాజధాని అమరావతిపై తాత్కాలికంగా వెనక్కి తగ్గిన జగన్

Satyam NEWS
ప్రజాపోరాటాల కారణంగానే అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు జగన్ రెడ్డి తాత్కాలికంగా మళ్లీ నిర్ణయించారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవిందబాబు అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం పై ప్రభుత్వం తాత్కాలికంగా...