శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్ధ వెంకన్న వంటి వారు రౌడీ మూకల తో దాడి చేయటం హేయమైన చర్య అని గుంటూరు జిల్లా...
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నందున దళిత రైతులు 45 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న 223 ఎకరాల భూములను ప్రభుత్వ మార్కెట్ ధర చెల్లించి లాక్కొనేందుకు 16.09.2021...
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విధంగా రేపు లక్నోలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నవతరం పార్టీ నేత డా॥గోదా రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు గుంటూరు...
రోడ్డు ప్రమాదములో మరణించిన హోంగార్డు కుటుంబానికి గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆర్ధిక సహాయం అందచేశారు. గుంటూరు రూరల్ జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఈ ఏడాది ఏప్రిల్...
గ్రామ పంచాయితీలకు సంబంధించిన రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని కోరారు....
గుంటూరు జిల్లా నరసరావుపేట లో ఆటోనగర్ నిర్మాణానికి మరొక అడుగు ముందుకు పడింది. 40 ఏళ్ల కల సాకారనికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో త్వరలో నిర్మాణ...
గుంటూరు జిల్లా లో మండల కేంద్రమైన రొంపిచర్లలోని రైల్వే స్టేషన్ ను సోమవారం దక్షిణ మధ్య రైల్వే జియం గజానన్ మాల్యా పరిశీలించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలీ అన్నారు. రాష్ట్రం లో ఎక్కడ చుసినా ముస్లిం మహిళలపై...
ఎలాంటి రోడ్డు ప్రమాదం కాకుండా వాహనాన్ని జాగ్రత్తగా నడిపిన డ్రైవర్లను గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపోలో నేడు సత్కరించారు. ఏపీఎస్ఆర్టీసీ నరసరావుపేట డిపో గ్యారేజ్ లో నేడు రోడ్డు భద్రతా పక్షోత్సవాల ముగింపు...
అత్యంత గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉండి మహిళల పట్ల, బాధిత కుటుంబాల పట్ల బాధ్యతారాహిత్యంగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్...