39.2 C
Hyderabad
April 25, 2024 18: 37 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

తెలుగుదేశం వాళ్లే మాపై దాడి చేశారు

Satyam NEWS
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్ధ వెంకన్న వంటి వారు రౌడీ మూకల తో దాడి చేయటం హేయమైన చర్య అని గుంటూరు జిల్లా...
Slider గుంటూరు

యడవల్లి దళిత రైతుల భూములను సర్కార్ లాక్కోవడం అన్యాయం

Sub Editor 2
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నందున దళిత రైతులు 45 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న 223 ఎకరాల భూములను ప్రభుత్వ మార్కెట్ ధర చెల్లించి లాక్కొనేందుకు 16.09.2021...
Slider గుంటూరు

పెట్రోలు,డీజిల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకోవాలి

Satyam NEWS
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విధంగా రేపు లక్నోలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నవతరం పార్టీ నేత డా॥గోదా రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు గుంటూరు...
Slider గుంటూరు

రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు కుటుంబానికి చెక్కు అందజేత

Satyam NEWS
రోడ్డు ప్రమాదములో మరణించిన హోంగార్డు కుటుంబానికి గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆర్ధిక సహాయం అందచేశారు. గుంటూరు రూరల్ జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఈ ఏడాది ఏప్రిల్...
Slider గుంటూరు

గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు చేయండి

Satyam NEWS
గ్రామ పంచాయితీలకు సంబంధించిన రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని కోరారు....
Slider గుంటూరు

నరసరావుపేటలో ఆటోనగర్ నిర్మాణానికి మరో ముందడుగు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట లో ఆటోనగర్ నిర్మాణానికి మరొక అడుగు ముందుకు పడింది. 40 ఏళ్ల కల సాకారనికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో త్వరలో నిర్మాణ...
Slider గుంటూరు

రైల్వే స్టేషన్ ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జియం

Satyam NEWS
గుంటూరు జిల్లా లో మండల కేంద్రమైన రొంపిచర్లలోని రైల్వే స్టేషన్ ను సోమవారం దక్షిణ మధ్య రైల్వే జియం గజానన్ మాల్యా పరిశీలించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన...
Slider గుంటూరు

జగన్ రెడ్డి పాలనలో రక్షణ కరవైన ముస్లిం సోదరులు

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలీ అన్నారు. రాష్ట్రం లో ఎక్కడ చుసినా ముస్లిం మహిళలపై...
Slider గుంటూరు

యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లను సత్కరించిన నరసరావుపేట ఆర్టీసీ డిపో

Satyam NEWS
ఎలాంటి రోడ్డు ప్రమాదం కాకుండా వాహనాన్ని జాగ్రత్తగా నడిపిన డ్రైవర్లను గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపోలో నేడు సత్కరించారు. ఏపీఎస్ఆర్టీసీ నరసరావుపేట డిపో గ్యారేజ్ లో నేడు రోడ్డు భద్రతా పక్షోత్సవాల ముగింపు...
Slider గుంటూరు

ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి

Satyam NEWS
అత్యంత గౌరవప్రదమైన వైద్య  వృత్తిలో ఉండి మహిళల పట్ల, బాధిత కుటుంబాల పట్ల బాధ్యతారాహిత్యంగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి  వ్యవహరించడాన్ని తీవ్రంగా  ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్...