తమిళ ఎర్రచందనం కూలీలు రాజంపేట ఫారెస్ట్ డివిజనల్ లో ఎర్రచందనం తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రాజంపేట ఫారెస్ట్ డివిజన్ రోళ్ల మడుగు లోని జల్లిమడుగు వద్ద గురువారంఫారెస్ట్ అధికారుల...
కర్నూలు నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రేంజ్ పోలీసు డ్యూటీ మీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఓవరాల్ ఛాంపియన్ గా అవతరించింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా...
కడప జిల్లా రాజంపేట గత డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డికి పౌర సన్మానం నిర్వహించారు. పట్టణంలోని కాకతీయ విద్యాసంస్థలు ప్రాంగణంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో కోవిడ్ సమయంలో విశిష్ట సేవలకు...
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం లోని కేతరాజు పల్లె లో ఆదివారం మధ్యాహ్నం రాజులు మడుగు లోకి ఈతకు వెళ్లి భరత్(13) అనే బాలుడు మృతి చెందాడు. వత్తలూరు అగ్రహారం...
ఇటీవల అనారోగ్యంతో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్నిఅందచేశారు. ఈ సందర్భంగా జిల్లా...
నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి 10 వేల రూపాయల పరిహారం తక్షణం చెల్లించాలని కోరుతూ కడప నగరంలోని జనసేన కార్యాలయంలో కడప అసెంబ్లీ ఇంచార్జి, రాయలసీమ పార్లమెంటరీ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ ...
మనవరాలు ను చూడడానికి వెళ్తూ మార్గమధ్యంలోని బ్రిడ్జిని దాటుతూ అక్కడ ఏర్పడిన నీటి కుంటలో పడి తాత మృతి చెందిన సంఘటన ఆదివారం కడప జిల్లా వీరబల్లి మండలంలో చోటు చేసుకుంది. రాజంపేట మండలం...
రిమ్స్ సమీపంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పరిశీలించారు. నగర శివార్లలోని వైఎస్ రాజారెడ్డి జిల్లా క్రికెట్ స్టేడియం ఆవరణలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి...
గుంతలు పడిన రోడ్లను వెంటనే బాగుచేయలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో కడప నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లు వెంటనే బాగు...
అర్హులైన లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించి వారి ప్రగతికి దోహదపడాలని కడప జిల్లా సంప్రదింపుల కమిటీ (డిసిసి) ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని తన...