39.2 C
Hyderabad
April 25, 2024 16: 40 PM

Category : కడప

Slider కడప

కరోనాతో మృతి చెందిన పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి

Satyam NEWS
ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కన్నుమూశారు. కరోనాకు చికిత్స తీసుకుంటూ ఆయన హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రాయలసీమ అభివృద్ధికి శ్రీకాంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా కృషి చేశారు. గతంలో కడప...
Slider కడప

శ్రీకృష్ణ సత్యభామ రూపిణీ సమేత కళ్యాణం

Satyam NEWS
కడపజిల్లా కడప జిల్లా నందలూరు మండలం లోని అరవపల్లె లోని శ్రీ కృష్ణ గీతా మందిరంలో అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి భారతల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ...
Slider కడప

కడప కేంద్ర రారాగారంలో ఖైదీలకు కరోనా పాజిటీవ్

Satyam NEWS
కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ రావడం కలకల సృష్టిస్తున్నది. ఇటీవల ఖైదీల నుంచి స్వాబ్‌ నమూనాలు సేకరించి పరిక్షించడంతో 19 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. పాజిటీవ్ వచ్చిన...
Slider కడప

పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS
కడప జిల్లా కలెక్టర్ జిల్లాలోని అక్రిడేటివ్ జర్నలిస్ట్ లకు కడప ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిత్యావసర సరుకులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు....
Slider కడప

కరుణతో నిండిన ఖాకీ హృదయం

Satyam NEWS
కరోనాతో అన్ని వర్గాల ప్రజల జీవితాలూ అతలాకుతలం అయిపోతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్య తరగతి, చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో కడపకు చెందిన తెలుగు సాహితీ...
Slider కడప

భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికే రాజధాని మార్పు

Satyam NEWS
రాజధాని మార్పు భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే తప్ప అభివృద్ధి కోసం కాదని కడప జిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు అన్నారు. అమరావతిని క్యాపిటల్...
Slider కడప

ప్రజారోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

Satyam NEWS
రాష్ట్రంలో ప్రజారోగ్య భద్రతే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని, కోవిడ్ నివారణకు వేల కోట్లు వెచ్చిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఎస్.బి.అంజద్ బాషలు  పేర్కొన్నారు. కడప కలెక్టరేట్ స్పందన...
Slider కడప

బద్వేల్ జాతీయ రహదారిపై ప్రమాదంలో ఒకరి మృతి

Satyam NEWS
కడప జిల్లా మైదుకూరు-బద్వేల్ జాతీయ రహదారిపై నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జెడ్ కొత్తపల్లె గ్రామ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రొద్దుటూరు నుండి...
Slider కడప

రిమ్స్‌లో కరోనా రోగులకు మెరుగైన వసతులు కల్పించాలి

Satyam NEWS
కడప జిల్లా కోవిడ్-19 రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మెరుగైన వసతులు కల్పించి జిల్లాలో కరోనా మరణాలు  పూర్తిగా తగ్గించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి....
Slider కడప

వైద్యం అందక విలేఖరి గుండె పోటు తో మృతి

Satyam NEWS
కడప జిల్లా గోపవరం మండలం ఈనాడు విలేకరి షరీఫ్ గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటలకు మృతి చెందారు. ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు నిన్న రాత్రి బద్వేలులో ఉన్న ఆసుపత్రులు...