ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేసుకోవాలని కడప జిల్లా రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి తన కార్యాలయంలో నేడు మీడియా సమావేశంలో కోరారు. ఈ...
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సేవలను వాలంటీర్లు గా ఉపయోగించుకునేందుకు ఆదేశాలు జారిచేయగా వారు రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఆయా మండలాల్లో బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా నందలూరు...
కరోనా పై ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సీఎం మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లడారు. ఢిల్లీ మర్కజ్ మసీదులో జరిగిన సభలో పాల్గొన్న వారి వల్లే ఏపీలో కరనో...
కరోనా కట్టడికి రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి రూ.1.75 కోట్ల నిధులను కేటాయించారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో అవసరమైన సహాయక చర్యల కోసం రూ.1 కోటి రూపాయలు కేటాయించారు. కడప జిల్లాలోని...
సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెప్పినా వినని ప్రజలపై కడప జిల్లా రాజంపేట డిఎస్పీ నేడు తీవ్రంగా మందలించారు. ఇక్కడి కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మార్కెట్ లో కూరగాయలు కొనేందుకు ప్రజలు గుంపులు...
కడప జిల్లా రాజంపేట మునిసిపాలిటీ పరిధిలో 147 మంది విదేశీయులు వచ్చారని వారికి ఆరోగ్య సమస్యలు లేవని వారిని స్వీయ పర్యవేక్షణలో వుంచినట్టు ప్రభుత్వ వైద్యాధికారి వెంకట రెడ్డి మీడియా కు తెలిపారు. ఢిల్లీ...
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో పలు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి తమకు తోచిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాజంపేట లోని మునిసిపల్ కార్యాలయంలో బుధవారం కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ నేపధ్యంలో...
కడప జిల్లా రాజంపేట పాత బస్టాండ్ వద్ద జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమరనాధరెడ్డి క్లోరైడ్ ద్రావణం పిచ్చి కారి చేశారు. కరోనా కట్టడిలో భాగంగా శానిటేషన్ ఖర్చుల కోసం పట్టణ...
రాజంపేట డివిజనల్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వారంటైన్ లో మరో 800 పడకలు ఏర్పాటు చేయనున్నట్టు రాజంపేట రెవెన్యూ డివిజన్ అధికారి ధర్మచంద్రా రెడ్డి తెలిపారు. రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేలు లో...
ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అకౌంట్ ద్వారా వెయ్యి రూపాయలను రేపట్నుంచే జమచేయాలని కడప జిల్లా జమ్మలమడుగు కు చెందిన మాజీ మంత్రి బిజెపి నేత ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. తన నివాసంలో మంగళవారం మీడియా...