అన్ని జాగ్రత్తలతో వ్యాపారాలు నిర్వహించాలి
పెరిగిపోతున్న కరోనా వైరస్ పట్ల వ్యాపారస్తులు పలు జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరు మాస్క్ లు ఉపయోగించాలని, సామాజిక దూరం పాటించి, వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్...