చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తూ అవినీతికి పాల్పడుతున్న డోన్ పట్టణ సి.ఐ మల్లిఖార్జున ను విధుల నుండి తప్పించకుండా నంద్యాల జిల్లా S.P , రాయలసీమ రేంజ్ డీ.ఐ.జి చోద్యం చూస్తూ సి.ఐ కి...
కడప ఉభయ జిల్లాలోని ఒంటిమిట్ట, నందలూరు పోలీస్ స్టేషన్లను మంగళవారం కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తనిఖీ చేసినారు. ఆయనకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనంతో స్వాగతం పలికినారు. ఈ సందర్భంగా నందలూరు...
నంద్యాల పట్టణ శివారులో కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో కానిస్టేబుల్ సురేంద్ర ను కొందరు దుండగులు అటకాయించి ఆటోలో...
డబ్బులు ముద్రించే మిషన్ కేంద్రం వద్ద ఉంటుందని చెబుతున్న సీఎం జగన్ కు కనీస అవగాహన కూడా లేదని మరొక్కమారు నిరూపించుకున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు. సీఎం జగన్ వరద...
కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా ఐపియస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల లో భాగంగా ఇంతకుమునుపు కర్నూల్ జిల్లా ఎస్పీ గా పనిచేసిన సిహెచ్. సుధీర్...
కర్నూలు శివారులోని పంచ లింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద శనివారం ఉదయం భారీ ఎత్తున కర్ణాటక మద్యం దొరికింది. సి ఐ మంజుల, యస్ ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ సేబ్ సిబ్బంది...
‘నన్నే స్టేషన్కు రమ్మని పిలుస్తావా? నీ అంతు చూస్తా’ అంటూ ఓ వైసీపీ నేత మహిళా ఎస్సైపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన సంఘటన నంద్యాలలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ నెల 25న స్పందన కార్యక్రమంలో...
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ విషయాన్ని జిల్లా కలెక్టర్ కొట్టిపారేసినా అది నిజమే అని తేలింది. పదో తరగతి పరీక్షల్లో పేపర్ కావాలనే, పథకం ప్రకారం లీక్ చేశారని పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో...
పదవ తరగతి ప్రశ్న పత్రం లీక్ కావడంతో ఏపిలో సంచలనం రేగింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లి జిలా పరిషత్ హై స్కూల్ నుంచి ఈ పేపర్ లీక్ అయినట్లు చెబుతున్నారు....