32.7 C
Hyderabad
March 29, 2024 12: 28 PM

Category : కర్నూలు

Slider కర్నూలు

మ‌ల్ల‌న్న కొలువులో జ్యోతిర్ముడి స‌మ‌ర్పించిన‌ మంత్రి

Sub Editor
శ్రీశైల మల్లన్న సేవలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం. శంక‌ర్ నారాయ‌ణ ఆదివారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని జ్యోతిర్ముముడి సమర్పించారు. మంత్రి శివ‌దీక్ష స్వీక‌రించారు.మంత్రికి...
Slider కర్నూలు

అరవింద్ కాటన్ మాస్కుల అందజేత

Sub Editor
కరోనా మహమ్మారి నియంత్రణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ కృషి చేస్తున్నపోలీసుల కోసం ROCF బెంగళూరు, కర్నూలు రామచంద్ర మిషన్ సంయుక్తంగా కలిసి జిల్లా పోలీసు యంత్రాంగానికి 8, 800 అరవింద్ కాటన్...
Slider కర్నూలు

ఉద్యమ పితామహుడు పూలే

Sub Editor
సామాజిక విప్లవ ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని శ్రీశైలం ఎం.ఎల్. ఎ శిల్ప చక్రపాణి రెడ్డి అన్నారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్టు లోని ఏపి.జెన్ కో గెస్ట్ హౌస్ లో మహాత్మ...
Slider కర్నూలు

పుష్కరాల్లో సంగీత విభావరి

Sub Editor
పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠములో బెంగుళూరుకు చెందిన కుమారి సుదీక్ష బృందం వారిచే సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన కుమారి రచన...
Slider కర్నూలు

శుభకార్యానికి వెళ్లి వస్తూ వ్య‌క్తి మృతి

Sub Editor
మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల నాన్నపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆలూరు తాలూకు హాలహర్వి మండలంలో లోని చింతకుంట గ్రామానికి చెందిన...
Slider కర్నూలు

పాలిటెక్నికల్ రెమిడియల్ లెక్చరర్స్ పీఈటీలు వెంటనే ఇవ్వాలి

Satyam NEWS
జిఎంఆర్ పాలిటెక్నిక్ లో పనిచేస్తున్న రెమిడియల్ లెక్చరర్స్ పీఈటీలు, హాస్టల్ వర్కర్స్ కి 2018 డిసెంబర్ నుండి జీతాలు రాకపోవడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక  పరిస్థితి ఎదుర్కుంటున్నాయని ఐఎఫ్టియు కార్మిక సంఘాలు...
Slider కర్నూలు

శ్రీశైలం జలాశయనికి పెరుగుతున్న వరద ప్రవాహం

Satyam NEWS
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమేన పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్  ఇన్ ఫ్లో 1, 40, 585 క్యూసెక్కులు ఉండగా డ్యాం అధికారులు  4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1, 52,...
Slider కర్నూలు

అనారోగ్యాల నుంచి గిరిజన చెంచు జాతిని కాపాడాలి

Satyam NEWS
చెంచు గిరిజన జాతి అనారోగ్య సమస్యలతో మృతి చెందుతున్నారని తమకు మెరుగైన వైద్య సేవలు అందించి కాపాడాలని కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షురాలు భూమని జెండాలమ్మ ఐటిడిఏ అధికారులను కోరారు....
Slider కర్నూలు

కరోనాతో మృతి చెందిన కార్మిక నాయకుల సంతాప సభ

Satyam NEWS
ఇటీవల కరోనాతో మరణించిన ఐ ఎఫ్ టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కె ముక్తార్ పాష, ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ చాంద్ భాష సంతాప సభ ఈ నెల 28న...
Slider కర్నూలు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

Satyam NEWS
శ్రీశైలం జలాశయంలో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమవుతుంది అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3,87,500 క్యూసెక్కులు ఉండగా డ్యాం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి...