మైక్రో ఫోన్ సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ జయంతి సందర్భంగా డోన్ పట్టణం లో సామాజిక వేత్త పి. మహమ్మద్ రఫి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జాన్యానికి నిరసనగా మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నంద్యాల జిల్లా లో ఈ దుర్ఘటన జరిగింది. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట రవికుమార్ అనే వ్యక్తి ఒంటిపై డీజల్...
రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నయ్ ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన తెలుగు గంగ ప్రాజెక్టును యువనేత నారా లోకేష్ సందర్శించారు. పాదయాత్రలో భాగంగా వెలుగోడు చేరుకున్న లోకేష్ ఆసియాలో...
అధికార మదంతో బీజేపీ కార్యకర్తల్ని పోలీసు బూటు కాళ్లతో తొక్కించిన వైసీపీ అథ:పాతాళానికి పడిపోవడం ఖాయమని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నెల్లూరులో పోలీసులు చేసిన బాధ్యతారహిత సంఘటనపై ఆయన...
శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొత్త దందాకు తెరలేపింది అటవీ శాఖ. అక్కడ స్పీడ్ లిమిట్ పేరుతో వాహనానికి రూ.500 వరకూ వసూలు చేస్తున్నారు. దోర్నాల చెక్ పోస్ట్ నుంచి శిఖరం దగ్గర చెక్ పోస్ట్...
రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. రాయలసీమ కర్తవ్వ దీక్ష పేరుతో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు నగరంలోని ఎస్టిబిసి కళాశాల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈరోజు నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఈరోజు కర్నూల్లోని రాష్ట్ర...
కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ నేడు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి ని మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా నేడు ఆయన...
కర్నూలు జిల్లా నూతన ఎస్పీ గా జి. కృష్ణకాంత్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కృష్ణకాంత్ కు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, ఎఆర్ సిబ్బంది స్వాగతం పలికి గౌరవందనం చేశారు....
నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో 11న కుంభోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం, ఏకాంత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేశారు. శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి...