27.7 C
Hyderabad
April 18, 2024 08: 00 AM

Category : కర్నూలు

Slider కర్నూలు

రైల్వే సమస్యలపై జీఎంకు వినతి

Bhavani
తమ ప్రాంతంలోని రైల్వే సంబంధిత సమస్యలు పరిష్కరించాలని రైల్వేస్టేషన్లో పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ కోరారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను కర్నూల్ లో...
Slider కర్నూలు

ఇద్దరు కోడళ్లను హత్య చేసిన మామ

Bhavani
కర్నూలు జిల్లాలో తోడికోడళ్లను దారుణంగా హతమార్చిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విచారణలో సంచలన నిజం వెలుగు చూసింది. పిల్లలు పుట్టలేదనే కారణంతో తోటికోడళ్లను మామే నిర్ధాక్షణ్యంగా చంపేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు....
Slider కర్నూలు

26 న శ్రీశైలం కి రాష్ట్రపతి ముర్మూ రాక

Bhavani
ఈ నెల 26న భారత రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్మూ శ్రీశైలం పర్యటనకు వస్తున్నారు. అచ్చంపేట మీదుగా ఆమె శ్రీశైలంకు చేరుకుంటారని సమాచారం. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈనెల 26న...
Slider కర్నూలు

లంచం తీసుకున్న స్పెషల్ డిప్యూటి తహశీల్దార్ జైలు శిక్ష

Bhavani
రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతుకు నష్టపరిహారం మంజూరు చేసే విషయంలో రూ. 20 వేలు లంచం తీసుకున్న అప్పటి పీఏబీఆర్ -2 స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ కు 2 సంవత్సరాల జైలు శిక్ష…...
Slider కర్నూలు

రోడ్ల విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలి

Satyam NEWS
రాష్ట్రంలో ఎక్కడైనా ఏ రోడ్డుపైన ఒక గుంత లేకుండా చేస్తానన్న సీఎం హామీని నిలబెట్టుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి లింగాల స్వాములు డిమాండ్ చేశారు. పారుమంచాల తుడిచేర్ల మధ్యలో గుంతల...
Slider కర్నూలు

మంత్రాలయం వచ్చిన శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి

Satyam NEWS
స్వధర్మ వాహిని ప్రచార యాత్రలో భాగంగా శ్రీ విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోనేందుకు విచ్చేశారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ఆలయ మర్యాదలతో...
Slider కర్నూలు

వెల్దుర్తి శ్రీ హనుమాన్ జంక్షన్లో హనుమాన్ దీక్ష రజతోత్సవ వేడుకలు

Satyam NEWS
కర్నూలు బెంగళూరు జాతీయ రహదారి వెల్దుర్తి కూడలి నందు వెలసిన 51 అడుగుల వీరహనుమాన్ విగ్రహం వద్ద హనుమాన్ దీక్ష గురు స్వామి శ్రీరామాంజనేయులు ఆధ్వర్యంలో రజితోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో...
Slider కర్నూలు

ప్రజల పన్నుల సొమ్ముతో చర్చిల నిర్మాణమా ?

Bhavani
ప్రజాధనాన్ని చర్చిల నిర్మాణానికి కేటాయించడంపై న్యాయపోరాటం చేస్తామని ఏపీ బీజేపీ ప్రకటించింది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడటం దారుణమని అనంతపురంలో విడుదల చేసిన ఓక ప్రకటనలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి...
Slider కర్నూలు

టీడీపీలో చేరిన సీనియర్ నాయకుడు నాగరాజు

Bhavani
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయ నాయకులు నాగరాజు యాదవును తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు మౌర్య ఇన్ హోటల్ లో...
Slider కర్నూలు

ప్రజలు కట్టిన పన్నులతో జగన్ మత రాజకీయాలు

Bhavani
అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా డబ్బుల పంపిణీతో పాలన సాగిస్తూ, ఇమామ్ లకు, మౌజంలకు, పాస్టర్లకు నెల నెలా క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి...