రైతు భక్షక కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు మారాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గత ఏడాది ఖరీఫ్ లో 40.31 లక్షల టన్నుల ధాన్యం...
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, ఉన్నత్ భారత్ అభియాన్ పథకం క్రింద పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గంగిరెద్దుల కాలనీ , కంటేపల్లి గ్రామములో నిర్వహించారు. గ్రామము లో పచ్చదనాన్ని పెంచేందుకు విశ్వవిద్యాలయ కృషి చేస్తున్నది...
మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటీషన్ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతీకార జకీయాల్లోకి కోర్టులను లాగొద్దని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ నాగరత్నంల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అమరావతి ఇన్నర్ రింగ్...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఆయన కాన్వాయ్ పై దాడి చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గతంలో చంద్రబాబు...
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో జాతీయ ఐక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ గా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశం ప్రథమ హోం శాఖ మంత్రి, ఉక్కు...
బలమైన దేశం ఏర్పాటుకు తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని గూడూరు రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు తెలిపారు ఒకే జాతి ఒకే దేశం ఉండాలన్న...
నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు ముఖ్యమైన కోరికలను నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇందుకూరుపేట మండలంలోని సోమరాజుపల్లి, యుబి కండ్రిగలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి...
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ‘గడపగడప’లో చిరునవ్వులు ఎదురయ్యాయి. కందుకూరు డివిజన్లోని కరేడు పంచాయతీ, మర్రిచెట్టు సంఘం ఎస్టీ కాలనీలో బుధవారం కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి తో కలిసి ‘గడపగడప’కు కార్యక్రమంలో...
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఆయన నివాసంలో అట్టహాసంగా జరిగాయి. పలువురు ప్రజా ప్రతినిధులు, వైసిపి కార్యకర్తలు, అభిమానులు, పోలీస్ అధికారులు, అధికారులు, బంధువులు, మిత్రులు, అధిక సంఖ్యలో...
నెల్లూరు నగరంలో మెడికవర్ (పాత సింహపురి) ఆసుపత్రి వద్ద హైవే పై ఫ్లైఓవర్ కోసం చాలా కాలం నుంచి కృషి చేస్తున్నానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం తనను కలిసిన సిపిఎం...