జనసంద్రంగా మారిన కావలి పట్టణం
యువగళం పాదయాత్ర సందర్భంగా కావలి పట్టణం జనసంద్రంగా మారింది. కావలి పురవీధుల్లో యువనేత లోకేష్ పాదయాత్రకు జనం వెల్లువెత్తారు. భారీగా తరలివచ్చిన ప్రజానీకంతో పట్టణ కావలి వీధులన్నీ కిటకిటలాడాయి. జనప్రవాహాన్ని తలపిస్తున్న కావలి వీధులలో,...