33.2 C
Hyderabad
April 26, 2024 02: 55 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider పశ్చిమగోదావరి

మరణించైనా కాపు రిజర్వేషన్లు సాధిస్తా : హరిరామజోగయ్య

Satyam NEWS
కాపు రిజర్వేషన్ల సాధనకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎంపీ హరిరామజోగయ్య వెల్లడించారు. తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు...
Slider గుంటూరు

డబ్బులు పంచే వాళ్లే ఓటర్లను విమర్శిస్తున్నారు

Satyam NEWS
ఓట్లకు డబ్బులు పంచే ప్రధాన రాజకీయ పార్టీలే ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారని విమర్శించడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల వ్యవస్థను...
Slider విజయనగరం

టీడీపీ జిల్లా కార్యాలయంలో కొత్త ఏడాది సందర్భంగా…!

Satyam NEWS
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇంటినే…టీడీపీ జిల్లా కార్యాలయంలో మారిందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నే అశోక్ బంగ్లా లో కొత్త ఏడాది సందర్భంగా సందడి నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి...
Slider విజయనగరం

తాగి డ్రైవ్ చేసిన 10 మందిని అదుపులోకి..!

Satyam NEWS
కొత్త ఏడాది సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే క్రమంలో ఇయర్ ఎండ్ రోజు రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరపాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం…మరోవైపు కొత్త...
Slider పశ్చిమగోదావరి

సొంత నిధులతో బోర్ వేయించిన గ్రామ సర్పంచ్

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో నూతన బోరు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ అడపా శ్రీనివాసరావు, ఎం పి టి సి గుర్రం మాధవరావు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. గత...
Slider గుంటూరు

రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదలకుండా దోపిడీ చేస్తున్నారు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం, మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు, “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమాన్ని 13వ రోజు పల్నాడు...
Slider గుంటూరు

నాలుగో విడత కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

Bhavani
నాలుగో విడత కరోనా వైరస్ వ్యాప్తి చెందితే తట్టుకునే విధంగా ఏరియా వైద్యశాల వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రపత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అప్రమత్తం చేశారు. గురువారం పల్నాడు జిల్లా...
Slider విజయనగరం

ఇయర్ ఎండ్ లో గుడ్ న్యూస్ చెప్పిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

Satyam NEWS
కొత్త ఏడాది శుభ సందర్భంలో విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శుభవార్త చెప్పారు. భోగాపురం ఏర్ పోర్ట్,గిరిజన యూనివర్సిటీ పనులు ముందు కెళుతున్నాయని…ఎలాంటి అవరోధాలు, అవాంతరాలు ఇక లేవని జిల్లా కలెక్టర్ సూర్య...
Slider గుంటూరు

ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి వేటు వై నాట్ 175 స్లోగన్

Bhavani
రాబోవు ఎన్నికలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే సభల్లో చెబుతున్న వై నాట్ 175 స్లోగన్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి వేటు అని,అర్థం పర్థం లేనిదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు...
Slider తూర్పుగోదావరి

గతేడాదితో పోలిస్తే తగ్గిన నేరాల సంఖ్య

Bhavani
గత ఏడాది2021తో పోలిస్తే ఈ ఏడాది 2022లో నేరాల సంఖ్య సుమారు ఐదు శాతం తగ్గినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు తెలిపారు. అలాగే వచ్చే 2023 సంవత్సరంలో మహిళల భద్రతకు అధిక...