40.2 C
Hyderabad
April 19, 2024 18: 48 PM

Category : ఆంధ్రప్రదేశ్

Slider తూర్పుగోదావరి

అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు

Murali Krishna
ఏఓబి లో ఈ నెల 2 నుండి 8 వరకు పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజవొమ్మంగి, జడ్డంగి పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యoలో హై అలెర్ట్ మొదలైంది. రాజవొమ్మంగి సీఐ ఆర్ రవికుమార్ ఆధ్వర్యంలో...
Slider నెల్లూరు

సీతమ్మ చలివేంద్రం భూములపై కన్నేసిన తోడేళ్ల గ్యాంగ్

Bhavani
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నా కలెక్టర్ స్పందించకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో...
Slider ప్రకాశం

దాతృత్వానికి మరోపేరుగా నిలిచిన మాగుంట సుబ్బరామిరెడ్డి

Bhavani
మాగుంట సుబ్బరామిరెడ్డి 27వ వర్ధంతి ఒంగోలులోని పి.వి.ఆర్ హైస్కూల్ గ్రౌండ్ లో వేలాది మంది అభిమానుల మద్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మాగుంట...
Slider కృష్ణ

అవగాహనే ‘ఎయిడ్స్ నివారణ’కు మందు

Bhavani
అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని నివారించవచ్చునని, 2030 సంవత్సరం కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి...
Slider తూర్పుగోదావరి

చింతలపూడిలో చంద్రబాబు దిష్టబొమ్మ దహనం

Bhavani
ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నేడు ఆయన దిష్టిబొమ్మను వైసీసీ దహనం చేసింది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని...
Slider చిత్తూరు

అందరూ పొగుడుతుంటే ఈ ఏడుపెందుకు?

Bhavani
ప్రధాని మోదీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా జగన్ పరిపాలనను ప్రశంసిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్...
Slider గుంటూరు

ప్రజల్ని మభ్య పెట్టేందుకే పోలవరం సందర్శన డ్రామా

Satyam NEWS
“తెలుగుదేశం పార్టీ మరో చౌకబారు ఎత్తుగడకు సిద్ధమైందని, వందల వేల మందితో పోలవరం సందర్శించాలనుకోవడం ప్రజలను మభ్యపెటెందుకే ఈ సరికొత్త డ్రామా అని” రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం...
Slider విజయనగరం

వాహనాల రద్దీ లో ఉండిపోయిన సీఐ వెహికిల్…!

Satyam NEWS
విజయనగరం గంటస్థంభం వద్ద ట్రాఫిక్ ఇబ్బంది: “సత్యం న్యూస్. నెట్” కు చిక్కిన చిత్రం మీరు చదివిన క్యాప్షన్ కరెక్టే. నేరాలను అరికట్టడంలో..స్టేషన్ కు వచ్చే కేసులను తగ్గించడంలో నేరాల బట్టి నివేదికలను తగ్గించడంలో...
Slider తూర్పుగోదావరి

బీసీలకు అన్యాయం చేసిన సీఎం జగన్

Bhavani
బీసీలకు మాయమాటలు చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే వారిని అణగదొక్కేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన బీసీల సభలో చంద్రబాబు పాల్గొని సీఎంపై ధ్వజమెత్తారు. ‘‘బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ...
Slider విశాఖపట్నం

అక్రమ భవనాల నిర్మాణంతో జీవీఎంసీ ఆదాయానికి గండి

Bhavani
పైస్థాయిలో రాజకీయ నాయకులు, అధికారులు పెద్ద పెద్ద కబ్జాలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కింది స్థాయి అధికారులు కూడా తమ వంతుగా అవినీతికి పాల్పడుతున్నారు. దాంతో జీవీఎంసీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతున్నది....