28.7 C
Hyderabad
April 20, 2024 09: 04 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider ప్రకాశం

చేతి వృత్తిదారుల బహిరంగ ప్రజా విచారణ

Satyam NEWS
చీరాలలో జరుగు కోవిడ్ మహమ్మారి సంక్షోభంపై చేతి వృత్తిదారుల బహిరంగ ప్రజా విచారణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. వేదిక: చల్లా రామయ్య – కోట సుబ్బమ్మ గార్ల కళ్యాణమండపం, దేశాయిపేట(చీరాల) తేది: 17 మార్చి,...
Slider కడప

మర్డర్ ప్లాన్ ఇచ్చిన పోలీసోడు: రాసలీలల కథకు ముగింపు

Satyam NEWS
మర్డర్ ప్లాన్ పోలీసులే చెబితే ఎలా ఉంటుంది? ఎలాంటి భయం లేకుండా మర్డర్ చేసేయవచ్చు కదా? అలానే అనుకుని ఒక మహిళను మర్డర్ చేసిన వారు ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. కర్నూలు జిల్లా అవుకు...
Slider అనంతపురం

అనంతపురం నగర స్వరూపం మార్చేలా రోడ్ల అభివృద్ధి

Satyam NEWS
అనంతపురం నగర స్వరూపం మార్చేలా రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని హోసింగ్ బోర్డ్ సర్కిల్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో జరుగుతున్న...
Slider విజయనగరం

ఒక్క రోజులో దిశ యాప్ ను ఎంత‌మంది డౌన్ లోడ్ చేసుకున్నారో తెలుసా..?

Satyam NEWS
వ‌రుస‌గా రెండోసారి కూడా విజ‌య‌న‌గ‌రం జిల్లాకు లేడీ బాసే ఎస్పీగా రావ‌డంతో..శాఖ‌లో దిశ పోలీస్ సిబ్బంది అందులో మ‌హిళా పోలీసులు కాస్త ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో హైద‌రాబాద్ కు ద‌గ్గ‌ర‌లో శంషాబాద్...
Slider చిత్తూరు

తిరుపతి అర్బన్ జిల్లాలో చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

Satyam NEWS
జరుగుతున్న దొంగతనాలు పై ప్రత్యేక దృష్టి సారించి, నివారణకు చర్యలు తీసుకోవాలని తిరుపతి అర్బన్ యస్.పి వెంకట అప్పల నాయుడు ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి అనుభవం కలిగి, ప్రత్యేక...
Slider పశ్చిమగోదావరి

చదువుల తల్లి… ఎందుకో తెలియదు… చనిపోయింది

Satyam NEWS
రిజర్వాయర్ లో దూకి బాలిక మృతి చెందిన  ఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బుట్టాయగూడెం మండలం రాచురు గ్రామానికి చెందిన మడకం అఖిలప్రియ (19) ఇంటర్మీడియట్...
Slider గుంటూరు

చేతకాని వ్యవసాయ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

Satyam NEWS
చేతకాని వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర  బీజేపీ కిసాన్ మోర్చా ఇంచార్జ్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరులో నేడు బీజేపీ కిసాన్ మోర్చా నిర్వహిస్తున్న...
Slider విజయనగరం

మ‌నం మ‌నం కోసం అభివృద్ది చెందాలి…!

Satyam NEWS
మ‌నం మ‌నం కోసం అభివృద్ది చెందాల‌ని ఆ త‌ర్వాతే మ‌న‌ల్ని న‌మ్ముకున్న‌వారికి చేయూత నివ్వాల‌ని ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా  మ‌హిళా పోలీస్ బాస్.. ఎస్పీ దీపిక అన్నారు. అంతర్జాతీయ మ‌హిళా ధినోత్స‌వం సంద‌ర్బంగా విజ‌య‌న‌గ‌రంలోని...
Slider విజయనగరం

కుటుంబంతో పాటు స‌మాజాన్ని కూడా న‌డిపేది..ఒక్క స్త్రీ మాత్ర‌మే

Satyam NEWS
మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా విజయనగరం మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ అత్త‌,మామ‌,భ‌ర్త పిల్ల‌లు ఇలా కుటంబంతో పాటు స‌మాజాన్ని కూడా న‌డిపించేంది ఒక్క స్త్రీ మాత్ర‌మేన‌ని విజయనగరం న‌గ‌ర మేయ‌ర్ విజ‌య‌లక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం...
Slider శ్రీకాకుళం

సమాన హక్కుల కోసం మహిళలు ఉద్యమించాలి: ఏ.పీ.టీ.ఎఫ్

Satyam NEWS
21వ శతాబ్దంలో కూడా మహిళలు అసమానతలకు, వివక్షకు గురి అవుతున్నారని, దీనిని అధిగమించేందుకు మహిళలే ఉద్యమించాలని, ఉద్యమాలతోనే ఇప్పటివరకు ఉన్న హక్కులను సాధించుకున్నాం అని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి అన్నారు. ఈరోజు...