31.7 C
Hyderabad
April 25, 2024 00: 24 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider చిత్తూరు

కరోనా రోగి కొన ఊపిరిని తీసేసిన ఆసుపత్రులు

Satyam NEWS
కరోనా రోగి ప్రాణం తీసేశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ దయనీయమైన సంఘటన జరిగింది. కరోనా సోకి, వైద్యం కోసం వెళ్లిన ఓ వ్యక్తిని అక్కడికి పోండి, ఇక్కడికి పొండి అంటూ తిప్పారు. దాంతో...
Slider కడప

కడప కేంద్ర రారాగారంలో ఖైదీలకు కరోనా పాజిటీవ్

Satyam NEWS
కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ రావడం కలకల సృష్టిస్తున్నది. ఇటీవల ఖైదీల నుంచి స్వాబ్‌ నమూనాలు సేకరించి పరిక్షించడంతో 19 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. పాజిటీవ్ వచ్చిన...
Slider తూర్పుగోదావరి

మరో వూహాన్ లా మారిన తూర్పుగోదావరి జిల్లా

Satyam NEWS
రాష్ట్రంలో రోజు రోజుకి  కరోనా పాజిటివ్ కేసులు పెరుగుపోతున్నాయని, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల నమోదులో గత పది రోజులుగా మొదటి స్థానంలో ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి...
Slider నెల్లూరు

విక్రమ సింహపురి డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

Satyam NEWS
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలో 17-08-2020 తేదీ నుండి జరగవలసిన డిగ్రీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ వాయిదా వేస్తున్నట్లు...
Slider గుంటూరు

దోచుకుంటున్న ప్రయివేటు ఆసుపత్రులు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట లో వున్న ప్రెవేట్ కోవిడ్ సెంటర్స్ వారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పటించుకోవడం లేదు. దీనికి నిరసన గా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఐఎం నాయకులు...
Slider శ్రీకాకుళం

త్రిశంకు స్వర్గంలో శ్రీకాకుళం జిల్లా కే.జీ.బీ.వీ అధ్యాపకులు

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో గత ఏడాది 2019/2020 విద్యాసంవత్సరంలో కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో 20 మంది అధ్యాపకులు జీవితాలు త్రిశంకు స్వర్గంలో పడ్డారు. గత సంవత్సరంలో ఈ అధ్యాపకులు ఒప్పంద...
Slider నెల్లూరు

చెరువులో భార్యాభర్త మృతదేహాలు లభ్యం

Satyam NEWS
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చెరువులో భార్యాభర్తల మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీరిద్దరూ అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన వంగవరగు నారాయణ రెడ్డి (60), స్వర్ణ (58) దంపతులు గా గుర్తించారు. అగ్ని మాపక...
Slider అనంతపురం

భారీ ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం

Satyam NEWS
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో దాదాపుగా 3లక్షల విలువగల కర్ణాటక మద్యం దొరికింది. మద్యం తో పాటు ఒక కారు 5 గురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు.వీరంతా కర్ణాటక పగోడా వద్ద నుండి...
Slider విశాఖపట్నం

విశాఖ పోర్టు ట్రస్ట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం

Satyam NEWS
ఇటీవల పారిశ్రామిక ప్రమాదాలకు నిలయంగా మారిన విశాఖపట్నంలో మరో ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ క్యు 5 బెర్త్ లో కోస్టల్ షిప్పింగ్ బోట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది....
Slider చిత్తూరు

రూ.3,200 కోట్ల తో టీటీడీ వార్షిక బడ్జెట్

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.3,200 కోట్లుగా ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల కోసం రూ.1,350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు...