కరోనా రోగి ప్రాణం తీసేశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ దయనీయమైన సంఘటన జరిగింది. కరోనా సోకి, వైద్యం కోసం వెళ్లిన ఓ వ్యక్తిని అక్కడికి పోండి, ఇక్కడికి పొండి అంటూ తిప్పారు. దాంతో...
కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడం కలకల సృష్టిస్తున్నది. ఇటీవల ఖైదీల నుంచి స్వాబ్ నమూనాలు సేకరించి పరిక్షించడంతో 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. పాజిటీవ్ వచ్చిన...
రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుపోతున్నాయని, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల నమోదులో గత పది రోజులుగా మొదటి స్థానంలో ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలో 17-08-2020 తేదీ నుండి జరగవలసిన డిగ్రీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ వాయిదా వేస్తున్నట్లు...
గుంటూరు జిల్లా నరసరావుపేట లో వున్న ప్రెవేట్ కోవిడ్ సెంటర్స్ వారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పటించుకోవడం లేదు. దీనికి నిరసన గా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఐఎం నాయకులు...
శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో గత ఏడాది 2019/2020 విద్యాసంవత్సరంలో కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో 20 మంది అధ్యాపకులు జీవితాలు త్రిశంకు స్వర్గంలో పడ్డారు. గత సంవత్సరంలో ఈ అధ్యాపకులు ఒప్పంద...
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చెరువులో భార్యాభర్తల మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీరిద్దరూ అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన వంగవరగు నారాయణ రెడ్డి (60), స్వర్ణ (58) దంపతులు గా గుర్తించారు. అగ్ని మాపక...
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో దాదాపుగా 3లక్షల విలువగల కర్ణాటక మద్యం దొరికింది. మద్యం తో పాటు ఒక కారు 5 గురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు.వీరంతా కర్ణాటక పగోడా వద్ద నుండి...
ఇటీవల పారిశ్రామిక ప్రమాదాలకు నిలయంగా మారిన విశాఖపట్నంలో మరో ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ క్యు 5 బెర్త్ లో కోస్టల్ షిప్పింగ్ బోట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది....
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.3,200 కోట్లుగా ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల కోసం రూ.1,350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు...