ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. కంభం సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్న లారీని వెనక...
ఒంగోలు మున్సిపల్ ఆర్ ఐ. కత్తి లక్ష్మీ నరశింహ శంకర్ బాబు లంచం తీసుకోంటూ అవినీతి నిరోధక అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికిపోయారు. ఒంగోలు లోని స్ధానిక రామ్ నగర్ మొదటి లైన్...
ఉపాధి హామీ పని చేసిన కార్మికులకు బిల్లులు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా దరిశి మండలం లోని MDO ఆఫీసు వద్ద వ్యవసాయ కార్మిక సంఘం...
ఈ నెల 27,28 వ తేదిలలో ఒంగోలు సమీపాన మండువారిపాలెంలో జరిగే మహానాడు కార్యక్రమం దృష్ట్యా వాహనాల రాకపోకలకు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా జిల్లా ఎస్పీ ట్రాఫిక్ ఆంక్షలు విధించటమైనది. కావున ప్రజలు...
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం దగ్గరలో లారీ ఢీకొని కారు దగ్ధం అయింది. ఆ కారు లో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వారంతా పూర్తిగా సజీవదహనం అయ్యారని సమాచారం. విషయం తెలుసుకున్న...
ప్రకాశం జిల్లా దర్శిలో నేడు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఒక మహిళ భూకబ్జా ఫిర్యాదు చేశారు. మంత్రి సురేశ్ తమ పొలం ఆక్రమించారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు....
వాసిరెడ్డి జయశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని సూర్య శ్రీ దివ్యంగుల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు మండవ మురళీకృష్ణ విచ్చేసి...
స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి- నాడు నేడు కార్యక్రమం కొంతమంది టీచర్ల అవినీతి కారణంగా మసకబారుతోంది. బాపట్ల...
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో దారుణం జరిగింది. గొట్లగట్టు గ్రామంలో ఒక బైక్ మెకానిక్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. రక్తపు మాడుగులో అనుమానస్పద స్థితిలో ఈ...
వైసీపీ ప్రభుత్వానికి మంత్రి వర్గ అసంతృప్తుల నుంచి అప్పుడే సెగలు తలుగుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జగన్ వేస్తున్న కులాల లెక్కలతో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మేం రెక్కలు ముక్కలు చేసుకున్నాం.....