31.7 C
Hyderabad
April 25, 2024 00: 24 AM

Category : ప్రకాశం

Slider ప్రకాశం

వ్యక్తిని చావబాది.. నోట్లో మూత్రం పోసిన జులాయిలు

Bhavani
ఒంగోలు జిల్లా లో నెలరోజుల క్రితం జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి చావబాది, నోట్లో మూత్రం పోశారు కొంతమంది యువకులు. తీవ్ర గాయాలతో, రక్తమోడుతుండగా...
Slider ప్రకాశం

పరిశ్రమలు తెచ్చి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తా

Bhavani
ప్రకాశం జిల్లా కి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి...
Slider ప్రకాశం

పులిపాడు లో కనిపించిన నక్షత్ర తాబేలు

Satyam NEWS
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు ఎస్సీ కాలనీలలో నక్షత్ర తాబేలు బయటపడింది. దానిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. గ్రామంలోని ఓ ఇంటి దగ్గర గల చెట్ల పొదల్లో నక్షత్ర తాబేలు కనిపించినట్లు...
Slider ప్రకాశం

అత్యాచారయత్నం కేసులో నిందితుడికి 5 ఏల్ల జైలు శిక్ష

Bhavani
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో తేది:09.03.2022 న మధ్యాహ్నం సమయంలో N.G.పాడు మండలానికి చెందిన మతిస్ధిమితం లేని యువతిపై అదే మండలానికి చెందిన తుమాటి తిరుమల స్వామి (27 సం) అనే...
Slider ప్రకాశం

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

Bhavani
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామంలో వంటేరు రత్తయ్య (59) అనే వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యర్రగొండపాలెం ఎస్సై జి...
Slider ప్రకాశం

గిద్దలూరు లో పసికందును వదిలేసి వెళ్లిన తల్లి

Bhavani
అప్పుడే పుట్టిన మగ శిశువును సంచిలో పెట్టి గిద్దలూరు తాసిల్దార్ కార్యాలయం ముందు వదిలేసి వెళ్లిందో గుర్తుతెలియని తల్లి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు అపుడే పుట్టిన మగ శిశువును...
Slider ప్రకాశం

కారు,ఆర్టీసీ బస్సు ఢీ…నలుగురు మృతి

Bhavani
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు,ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు విజయవాడకు...
Slider ప్రకాశం

మహానాడులో ఒంగోలు దళిత డిక్లరేషన్ పై తీర్మానం చేయండి

Bhavani
రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు సభల సందర్భంగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య...
Slider ప్రకాశం

దళితులకు జగన్ చేసింది ఏమిటి?

Satyam NEWS
ఒక్క దళితుడినైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తగా మార్చారా? అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ఒంగోలులో పిడికెడు ఆత్మ గౌరవం కోసం సభలో డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి...
Slider ప్రకాశం

రేపు ఒంగోలులో ఆత్మగౌరవ గర్జన సభ

Bhavani
రాష్ట్రంలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హత్యలపై, అత్యాచారాలపై, శిరోమండనాలపై దాడులపై ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ పేరిట ఒంగోలులోని మల్లు లింగయ్య గారి భవన్ లో శని వారం ఉదయం 10...